Andhra Pradesh
ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులు తొలగింపు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అపాయింట్మెంట్ లెటర్ లేనివారిని తొలగిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల తొలగింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై ...
సూపర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న
కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు చేయడం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అన్నమయ్య ...
ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ...
పవన్ పర్యటనలో అపశృతి.. బాలికకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ అపశృతి చోటుచేసుకుంది. గొడవర్రులో రోడ్డు పరిశీలన కోసం డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...
విభజన నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం – ప్రొఫెసర్ హరగోపాల్
ఉమ్మడి రాష్ట్ర విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
ఉచిత బస్సు పథకం మాటలకే పరిమితమా..? వైఎస్ షర్మిల ప్రశ్న
ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...
ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్న్యూస్
2025 సీజన్కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...















