Andhra Pradesh

వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!

వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!

ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చలి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌ దిగువన పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ...

తల్లికి వందనం ఈ విద్యా సంవ‌త్స‌రం లేన‌ట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

‘తల్లికి వందనం’ ఈ విద్యా సంవ‌త్స‌రం లేన‌ట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి కోసం ప్రత్యేకంగా రూ.15,000 అందించనుంది. స‌చివాల‌యంలో సీఎం ...

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు

వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. త‌న‌పై న‌మోదైన హ‌త్యాయ‌త్నం కేసును కొట్టివేయాల‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. గౌత‌మ్‌రెడ్డి అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించిన ...

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ...

విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం

విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం

మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి చేసిన హంగామా అంతాఇంతా కాదు. త‌ప్ప‌తాగి విద్యుత్ తీగ‌ల‌పై విన్యాసాలు చేశాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళ‌న‌కు ...

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విష‌యంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కే. విజయానంద్ (1992) ఎంపిక అవ్వడం ఖాయం అయింది. ప్రస్తుత సీఎస్ ఈ నెల 31న ఉద్యోగ‌ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ తరువాత ఎవరు సీఎస్ అయ్యే ...

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో ...

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి ...

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్‌ జనసేన మహిళా కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులపై ...