Andhra Pradesh

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. 'కూట‌మి'పై వైసీపీ పోరుబాట‌

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. ‘కూట‌మి’పై వైసీపీ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండ‌గా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే క‌రెంట్ చార్జీల ...

ఏపీలో పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకువ‌చ్చారు. రూ.99కే మ‌ద్యం అని ప్ర‌క‌టించిన మందుబాబుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భుత్వం, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను మాత్రం అరిక‌ట్ట‌లేక‌పోతుంద‌నే వ‌ధంతులు ...

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజుపై, ఈ ...

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీ.. భ‌క్తుల కోసం కొత్త నిర్ణ‌యాలు

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీ.. భ‌క్తుల కోసం కొత్త నిర్ణ‌యాలు

తిరుమలకు వ‌చ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు ...

ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులు తొల‌గింపు

ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులు తొల‌గింపు

ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్ర‌క‌టించారు. అపాయింట్‌మెంట్ లెట‌ర్ లేనివారిని తొల‌గిస్తున్నామ‌ని చెప్పారు. ఉద్యోగాల తొల‌గింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై ...

సూప‌ర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? - వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌

సూప‌ర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌

కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన అమ‌లు చేయ‌డం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నార‌ని ఆరోపించారు. అన్న‌మ‌య్య ...

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ...

పవన్ పర్యటనలో అపశృతి.. బాలిక‌కు అస్వ‌స్థ‌త‌

పవన్ పర్యటనలో అపశృతి.. బాలిక‌కు అస్వ‌స్థ‌త‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ అపశృతి చోటుచేసుకుంది. గొడవర్రులో రోడ్డు పరిశీలన కోసం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ వెళ్లారు. ఈ వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు పెద్ద సంఖ్యలో ...

నాలుగు రోజులు పులివెందుల‌లో జ‌గ‌న్‌.. షెడ్యూల్ ఇదే

నాలుగు రోజులు పులివెందుల‌లో జ‌గ‌న్‌.. షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలో పర్యటించ‌నున్నారు. పులివెందుల‌లో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో స‌మావేశాలు, ప్ర‌జాద‌ర్భార్‌, క్రిస్మ‌స్ వేడుక‌ల‌తో ...

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం - ప్రొఫెసర్ హరగోపాల్

విభ‌జ‌న నుంచి పాఠాలు నేర్వాలి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవ‌స‌రం – ప్రొఫెసర్ హరగోపాల్

ఉమ్మ‌డి రాష్ట్ర‌ విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ...