Andhra Pradesh

విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం

విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం

మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి చేసిన హంగామా అంతాఇంతా కాదు. త‌ప్ప‌తాగి విద్యుత్ తీగ‌ల‌పై విన్యాసాలు చేశాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళ‌న‌కు ...

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విష‌యంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కే. విజయానంద్ (1992) ఎంపిక అవ్వడం ఖాయం అయింది. ప్రస్తుత సీఎస్ ఈ నెల 31న ఉద్యోగ‌ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ తరువాత ఎవరు సీఎస్ అయ్యే ...

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో ...

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి ...

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్‌ జనసేన మహిళా కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులపై ...

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. 'కూట‌మి'పై వైసీపీ పోరుబాట‌

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. ‘కూట‌మి’పై వైసీపీ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండ‌గా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే క‌రెంట్ చార్జీల ...

ఏపీలో పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకువ‌చ్చారు. రూ.99కే మ‌ద్యం అని ప్ర‌క‌టించిన మందుబాబుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భుత్వం, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను మాత్రం అరిక‌ట్ట‌లేక‌పోతుంద‌నే వ‌ధంతులు ...

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజుపై, ఈ ...

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీ.. భ‌క్తుల కోసం కొత్త నిర్ణ‌యాలు

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీ.. భ‌క్తుల కోసం కొత్త నిర్ణ‌యాలు

తిరుమలకు వ‌చ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు ...