Andhra Pradesh
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...
ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి 7200 బస్సులు
సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ...
అరకులోయకు ‘సుప్రీం’ న్యాయమూర్తులు.. ప్రత్యేక పర్యటన
అరకులోయ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి పర్వతాలు, పాలధార జలపాతాలు, చల్లని మంచు కొండలు, పచ్చని కాఫీ తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది పక్కా గమ్యం. ఈ ...
తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. – సీఎం రేవంత్
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ...
కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన కుప్పంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం 12.00 ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు కీలక డిమాండ్లు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చే ముందు ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ...
ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. – ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభం ...
లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...
రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ ...















