Andhra Pradesh
రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత అంటే..
పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ...
సంక్రాంతి ఎఫెక్ట్ : భారీగా పెరిగిన బస్ టికెట్ ధరలు
సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్ ధరలు పెద్ద షాకే ఇచ్చాయి. పండుగ సమయానికి పన్నెండు రోజుల ముందు నుంచే ఈ టికెట్ ...
కాసేపట్లో తిరుపతికి వైఎస్ జగన్.. బాధితులకు పరామర్శ
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కారణంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు ...
జనంలోకి వస్తున్నా.. – వైఎస్ జగన్ సంచలన ప్రకటన
ఏపీ ప్రతిపక్షనేత జగన్ జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన వైసీపీ అధినేత.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, ఇక నుంచి ప్రజల ...
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...
ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి 7200 బస్సులు
సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ...
అరకులోయకు ‘సుప్రీం’ న్యాయమూర్తులు.. ప్రత్యేక పర్యటన
అరకులోయ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి పర్వతాలు, పాలధార జలపాతాలు, చల్లని మంచు కొండలు, పచ్చని కాఫీ తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది పక్కా గమ్యం. ఈ ...
తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. – సీఎం రేవంత్
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ...















