Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘ‌నంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంట‌ల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు..? - క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు? – క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

సంక్రాంతి పండుగ వేళ కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింద‌ని, నిరుపేద‌ల‌కు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...

నేడు అరకు లోయకు విశిష్ట‌ అతిథుల రాక

నేడు అరకు లోయకు విశిష్ట‌ అతిథుల రాక

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకు లోయను సందర్శించనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి కిరండూల్‌ పాసింజర్‌ రైలులో అరకు రైల్వేస్టేషన్‌కి న్యాయమూర్తులు ...

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. - సీఎం చంద్ర‌బాబు

అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. – సీఎం చంద్ర‌బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం.. పండగ సందర్భంగా ఊరెళ్లి ప్రజలతో సంతోషంగా గడపాలన్నారు. ...

రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఏపీ, తెలంగాణ‌కు ఎంతెంత అంటే..

రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఏపీ, తెలంగాణ‌కు ఎంతెంత అంటే..

పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్ర‌భుత్వాలకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుద‌ల చేస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ...

సంక్రాంతి ఎఫెక్ట్ : భారీగా పెరిగిన‌ బస్ టికెట్‌ ధరలు

సంక్రాంతి ఎఫెక్ట్ : భారీగా పెరిగిన‌ బస్ టికెట్‌ ధరలు

సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్ ధరలు పెద్ద షాకే ఇచ్చాయి. పండుగ సమయానికి పన్నెండు రోజుల ముందు నుంచే ఈ టికెట్ ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...

తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుప‌తిలో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుపతిలో తీవ్ర విషాద సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జ‌రిగింది. రెండు వేర్వేరు చోట్ల జ‌రిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు ...

జ‌నంలోకి వ‌స్తున్నా.. - వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

జ‌నంలోకి వ‌స్తున్నా.. – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ జ‌నంలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల స‌మ‌యం ఇచ్చిన వైసీపీ అధినేత‌.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఇక నుంచి ప్ర‌జ‌ల ...