Andhra Pradesh news

వైసీపీ హ‌యాంలో మ‌హిళ‌ల కోసం 32 ప‌థ‌కాలు.. - వైఎస్ జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో మ‌హిళ‌ల కోసం 32 ప‌థ‌కాలు.. – వైఎస్ జ‌గ‌న్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి ...

హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం

హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ చేసిన వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో ప‌డేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన తర్వాత కూడా ...

ఏపీలో లేడీ అఘోరీ ర‌చ్చ‌.. అఘోరా బాబాపై సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

ఏపీలో లేడీ అఘోరీ ర‌చ్చ‌.. అఘోరా బాబాపై సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

ఆంధ్రప్రదేశ్‌లో లేడీ అఘోరీ మరోసారి సంచలనం సృష్టించింది. ఆదివారం నెల్లూరు జిల్లాలో లారీ డ్రైవర్లపై ఆగ్రహంతో విరుచుకుపడిన ఆమె, సోమవారం తణుకులో మరో రచ్చ చేసింది. చిలకూరు మండలం భూధనం టోల్ ప్లాజా ...

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గ‌త ...

పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం

పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌ రెండో రోజు పర్యటన కొన‌సాగుతోంది. పులివెందుల‌లో రాజారెడ్డి ఐ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాట్లు, సేవలను ...

వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు - ఎన్డీఆర్ఎఫ్

వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు – ఎన్డీఆర్ఎఫ్

SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్‌లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ...

శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగంలో శనివారం జరిగిన ప్రమాదం నాగర్‌ కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రాంతాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. టన్నెల్ పైభాగం అకస్మాత్తుగా కుంగిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటన ...

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో జీబీఎస్ మ‌ర‌ణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైర‌స్ బారిన‌ప‌డి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మ‌హిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మ‌హిళ ...

చంద్ర‌బాబు చీట‌ర్ కాదా? 420 కేసు పెట్ట‌కూడ‌దా? - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు చీట‌ర్ కాదా? 420 కేసు పెట్ట‌కూడ‌దా? – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ...

సెంచ‌రీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం

సెంచ‌రీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చేపట్టిన GSLV-F15 రాకెట్ ప్రయోగం (Satellite Launch) విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ...