Andhra Pradesh news
నంద్యాల టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు
ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేస్తూ బస్సు దిగి రోడ్డు మీదకు పరుగుల తీశారు. ఈ ఘటన ఏపీలోని ...
రాజశేఖరం మృతికి వైఎస్ జగన్ సంతాపం
వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...
టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద బైక్పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ...
దమ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖమంత్రికి భూమన సవాల్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ...
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...
“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూటమి సర్కార్
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు
మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ...
పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీదనే మృతదేహం
పిఠాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్, జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. అలాంటి పిఠాపురంలో ...
రేపటి నుంచి వలంటీర్ల రాష్ట్ర వ్యాప్త నిరసనలు
అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనంతో పాటు ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. పవర్లోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదని, తమ ఉద్యోగాలను తీసేశాడని ఏపీ గ్రామ, ...















తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్