Andhra Pradesh news
‘జనసేన నేతల భార్యలే పవన్ కల్యాణ్కు ఓట్లు వేశారా?’
ఏపీలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం టోకెన్ల పంపిణీ మరోసారి వివాదాస్పదంగా మారింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి వ్రతంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా ...
పవన్ బర్త్డే.. హద్దులు మీరిన ‘సేన అరాచకం’
రాష్ట్రంలో ఏ రాజకీయ నేత పుట్టినరోజు వేడుకలైనా సాధారణంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్తో ముగుస్తాయి. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల (Birthday Celebrations) పేరుతో ఆయన ...
‘పాప ఉందా లేదా..?’ – ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
పోలీసుల (Police) తీరుపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరులో(Guntur) పదో తరగతి (10th Class) బాలిక (Girl Student) అదృశ్యం కేసు (Missing ...
కోట్ల ఆస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు ...
‘జనసేన ఎంపీ కొడుకు కారు’లో మెకానికల్ లోపం లేదట
జనసేన ఎంపీ (Jana Sena MP) కుమారుడు లింగమనేని సంజూష్(Lingamaneni Sanjoosh) నడిపిన ఆస్టన్ మార్టిన్ (Aston Martin) కారు ఢీకొట్టడంతో యువతి (Young Woman) మృతి చెందిన కేసులో కీలక పరిణామం ...
ఏపీలో దారుణం.. ఎక్స్పైర్ టాబ్లెట్లు ఇవ్వడంతో చిన్నారి మృతి!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) వైద్య ఆరోగ్య శాఖ (Health & Medical Department) అధికారుల నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు గాల్లో కలిశాయి. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా ...
నాన్నా.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా.. జగన్ భావోద్వేగ ట్వీట్
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (Dr. YS Rajasekhara Reddy) వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ఆయన తనయుడు, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan ...
పెన్షన్ కోసం వెళ్తుండగా ఆవు దాడి.. వృద్ధురాలు మృతి
ఇంటింటికీ పెన్షన్ (Pension) పంపిణీ నిలిచిపోయి.. అర్హులందరూ సచివాలయాల (Secretariats) వద్దే పెన్షన్ కోవాలనే అధికారుల రూల్ ఓ వృద్ధురాలి (Elderly Woman) ప్రాణం తీసింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లేందుకు బయల్దేరిన ...















అది క్లీన్చిట్ కాదు.. కేసు అబేట్! నా పోరాటం ఆగదు
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రామోజీరావుకు న్యాయస్థానాలు క్లీన్చిట్ ఇచ్చాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. రామోజీరావు మరణించడంతో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు చట్టప్రకారం అబేట్ అయిందని, ...