Andhra Pradesh news

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నేత అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణం మానవత్వానికే మచ్చ అని, ...

టీడీపీ యాక్టివిస్ట్‌పై దాడిలో కొత్త ట్విస్ట్‌.. మంత్రి పీఏపై పోస్టుల వల్లేనా?

టీడీపీ యాక్టివిస్ట్‌పై దాడిలో కొత్త ట్విస్ట్‌.. మంత్రి పీఏపై పోస్టుల వల్లేనా?

ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత సోషల్ మీడియా యాక్టివిస్ట్ ‘మంచోడు మణి’ పై జరిగిన హత్యాప్రయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. సొంత పార్టీకి చెందిన మరో వర్గమే ఈ ...

ఏపీలో దారుణం.. మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి

ఏపీలో దారుణం.. మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి

మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? చట్టాలు, హక్కులు, మహిళా రక్షణ అంటూ పాల‌కులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు ఎవరి కోసం? గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో బుధ‌వారం సాయంత్రం జరిగిన ఘోరం శుక్ర‌వారం ...

ప్రియుడి కోసం కన్న కొడుకు మార్మాంగాల‌పై బ్లేడుతో దాడి

ప్రియుడి కోసం కన్న కొడుకు మార్మాంగాల‌పై బ్లేడుతో దాడి

మగడిని కోల్పోయిన ఆ తల్లికి ఏడేళ్ల కొడుకే సర్వస్వం కావాలి. కానీ, కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కసాయి తల్లికి (Cruel Mother) తన వివాహేతర సంబంధానికి ఆ పసివాడు (Child) అడ్డుగా ...

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశపూర్వకంగా తోసివేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై కేసు ...

గుడికి తీసుకెళ్లి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. కుప్పంలో ఘ‌ట‌న‌

గుడికి తీసుకెళ్లి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. కుప్పంలో ఘ‌ట‌న‌

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. గుడికి వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, ఘాట్ రోడ్డు సమీపంలోని ...

'సాయికృష్ణ కేసు ప‌క్క‌దారికి ఒత్తిళ్లు'.. విజ‌య‌ల‌క్ష్మి చెల్లి సంచలన కామెంట్స్

‘సాయికృష్ణ కేసు ప‌క్క‌దారికి ఒత్తిళ్లు’.. విజ‌య‌ల‌క్ష్మి చెల్లి సంచలన కామెంట్స్

సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాయికృష్ణ పిన్ని, అడ్వకేట్ కనకదుర్గ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, ...

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వ‌ర్గ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ...

'నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది'

‘నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది’

నేను మాట్లాడిన మాట‌ల‌ను వ‌క్రీక‌రించి తెలుగుదేశం పార్టీని, చంద్ర‌బాబును తాను పొగిడిన‌ట్టుగా ఎల్లో మీడియా క‌థ‌నాలు ప్ర‌చారం చేసుకుంటోంద‌ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ ...