Andhra Pradesh news
ఏపీ సెక్రటేరియట్లో భారీ అగ్నిప్రమాదం (Video)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర సచివాలయం (Secretariat) లో భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) సంభవించింది. సచివాలయంలోని రెండవ బ్లాక్లో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ...
Bird Flu Scare in AP: Two-Year-Old Child Succumbs to H5N1 Virus
A recent case of bird flu (H5N1) in Andhra Pradesh has raised alarms after a two-year-old child from Narasaraopet in Palnadu district succumbed to ...
విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్
విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్లో బుధవారం నాగావళి ఎక్స్ప్రెస్ (Nagavali Express) పట్టాలు తప్పిన (Derailed) ఘటన కలకలం రేపింది. బొబ్బిలి (Bobbili) వైపు ప్రయాణిస్తుండగా రైలులోని చివరి రెండు బోగీలు వెంకటలక్ష్మీ ...
‘రాస్కో సాంబ’.. లోకేశ్ పీఏ తిరుమల దర్శనాల దందా
తిరుమల (Tirumala) బ్రేక్ దర్శనాల లెటర్ల జారీలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తనయుడు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వ్యక్తిగత సహాయకుడు (పీఏ) సాంబశివరావు (Sambasiva ...
పాపం పిల్లలు.. ఛీప్ లిక్కర్ తాగి విశాఖలో ఆటోడ్రైవర్ బీభత్సం
విశాఖపట్నం (Visakhapatnam) లో స్కూల్ విద్యార్థులకు (School Students) తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలను మద్యం మత్తులో ఆటో ...
ఏలూరులో దారుణం.. అర్ధరాత్రి మహిళపై పెట్రోల్ పోసి హత్య
ఏలూరు జిల్లా (Eluru district) లోని వెన్నవల్లివారిపేట (Vennavallivaripeta) లో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మ (Ramannamma) (65)పై దుండగులు పెట్రోల్ ...
కోల్డ్ స్టేరేజ్లో అగ్ని ప్రమాదం.. మిరప ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో సాయి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి ...
శాంతినగర్లో అర్ధరాత్రి హైటెన్షన్
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...
మూడేళ్లు ఓపిక పట్టండి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అకాల వర్షాలతో పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు. నేలకొరిగిన అరటిపంటను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ...
మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూటమి పార్టీల నోళ్లన్నీ వైసీపీ నామాన్నే జపిస్తున్నాయి. జరిగిన సంఘటన, దాని పూర్వాపరాలతో సంబంధం లేకుండా టక్కున వైసీపీ వల్లే అని ఆ పార్టీపై ...















