Andhra Pradesh news
Three Incidents: A Hundred Distortions.. TDP’s conspiracy to defame YSRCP Unmasked
In Andhra Pradesh, every minor incident is now a canvas for political manipulation. The ruling coalition, led by the Telugu Desam Party (TDP), alongside ...
కడప కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్తో హల్చల్
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కలెక్టరేట్లోని అధికారులను, ...
హైదరాబాద్లో దారుణం.. భార్యపై భర్త పెట్రోల్ దాడి
ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో సరిపెట్టుకోకుండా కట్టుకున్నవారిని హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్లో ...
సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత సాహో(28) యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తుంది. అద్దెకు ఉంటున్న తన నివాసంలో శనివారం ...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు గానూ జనసేన నుంచి ...
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలిక ప్రసవం
ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ బాలిక, ...
చిత్తూరులో దొంగల ముఠా హల్చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఓ బిల్డింగ్లోకి ప్రవేశించి తుపాకులతో హల్చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...
17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ...
త్యాగ’వర్మ’కి తగిన శాస్తి.. టీడీపీ అధిష్టానంపై అసహనం
తన సీటును త్యాగం చేసి.. పవన్ను దగ్గరుండి మరీ గెలిపించిన ఎన్వీఎస్ఎన్ వర్మకు అధికారంలోకి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వర్మకు కూటమి గట్టి షాక్ ఇచ్చింది. సీటు ...
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...















తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్