Andhra Pradesh news
మరో ఆందోళనకు సిద్ధమవుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..
ఎన్నికల అనంతరం ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాలపై అధికార కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో రైతులు, విద్యుత్ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ తాజాగా ...
రాజమండ్రిలో విరిగిపడిన ఎయిర్పోర్టు టెర్మినల్.. తప్పిన పెనుప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో శుక్రవారం ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్లో కొంత భాగం విరిగిపడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ...
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో
అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అకస్మాత్తుగా బయటకు వచ్చి, ...
‘తిరుపతి తొక్కిసలాట’పై న్యాయ విచారణ.. భక్తుల అసంతృప్తి
తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...
నేడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...
కూటమి ప్రభుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొదలైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి
చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ...
తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...















తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్