Andhra Pradesh news

బ‌లం లేక‌పోయినా.. మేయర్ పీఠం కూట‌మి వ‌శం

బ‌లం లేక‌పోయినా.. మేయర్ పీఠం కూట‌మి వ‌శం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోనే అతిపెద్ద నగర పాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ (Mayor) పీఠం ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP–JanaSena–BJP Alliance) చేతుల్లోకి వెళ్లిపోయింది. ...

టీటీడీ ఈవో బంగ్లాలో నాగుపాము కలకలం

టీటీడీ ఈవో బంగ్లాలో నాగుపాము కలకలం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఈవో శ్యామలరావు (EO-Syamala Rao) అధికార నివాసం (Official Residence) లో గురువారం రాత్రి అనూహ్య‌ సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఇంట్లో నాగుపాము (Cobra) ప్రత్యక్షమవ్వడంతో ఒక్కసారిగా ...

విశాఖ‌లో మ్యారేజీ బ్యూరో మోసం.. యువ‌తుల‌పై అత్యాచారం

విశాఖ‌లో మ్యారేజీ బ్యూరో మోసం.. యువ‌తుల‌పై అత్యాచారం

విశాఖపట్నం (Visakhapatnam) లో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో యువతులపై అత్యాచారానికి (Sexual Assault) పాల్ప‌డుతున్న‌ దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ఆసక్తి ఉన్న యువతులను (Young Women) టార్గెట్ ...

సిట్‌కు లేఖ రాసిన విజ‌య‌సాయిరెడ్డి

సిట్‌కు లేఖ రాసిన విజ‌య‌సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో మద్యం కుంభకోణం (Liquor Scam) కేసుపై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. కేసు విచార‌ణ‌ను త్వ‌ర‌గా తేల్చేందుకు సిట్ (SIT) ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ ...

పాస్టర్ ప్రవీణ్‌ది హత్యే - కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాస్టర్ ప్రవీణ్‌ది హత్యే – కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ (Pastor Praveen) రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందార‌ని పోలీసులు తేల్చారు. కాగా, ప్ర‌వీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ (KA Paul) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాస్ట‌ర్ ప్ర‌వీణ్‌ది ...

నంద్యాల‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

నంద్యాల‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

మొన్న విశాఖ‌లో ప్రేమోన్మాది దాడి.. నిన్న నిండు గ‌ర్భిణిని హ‌త్య చేసిన భ‌ర్త‌.. ఇవాళ తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh)లో వ‌రుస‌గా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఆడ‌వారిపై నిత్యం జ‌రుగుతున్న ...

SLBC టన్నెల్.. 53 రోజులుగా రెస్క్యూ ఆప‌రేష‌న్‌

SLBC టన్నెల్.. 53 రోజులుగా రెస్క్యూ ఆప‌రేష‌న్‌

ఎస్ఎల్‌బిసి (SLBC) టన్నెల్ (Tunnel) లో చోటుచేసుకున్న విషాదం అందరికీ తెలిసిన సంగతే. టన్నెల్ లో పని చేస్తున్న సమయంలో ఎనిమిది మంది కార్మికులు ప్రమాదవశాత్తు లోపలే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ...

అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో పేలుడు.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. కోటవురట్ల (Kotovurthla) ప్రాంతంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో (Fireworks Manufacturing Unit) ...

తిరుమలలో అపచారం.. చెప్పులతో ఆలయ మహాద్వారం వరకు..

తిరుమలలో అపచారం.. చెప్పులతో ఆలయ మహాద్వారం వరకు..

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానానికి (Tirumala Tirupati Devasthanams) సంబంధించి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కొండ‌పై జ‌రుగుతున్న కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌లు భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నాయి. ఇటీవ‌ల మ‌ద్యం బాటిళ్లు (Alcohol Bottles), ...

చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య తప్పదు- వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

‘చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య తప్పదు’ – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ప‌రిపాల‌న తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులను ఉద్దేశించి ...