తెలుగు
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబ్ బెదిరింపు
తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులపై పోలీసులు అప్రమత్తత సాధించారు. గుర్తు తెలియని వ్యక్తులు నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ ప్రాంతాల కోర్టుల్లో బాంబులు పెట్టామని ఈమెయిల్ ద్వారా హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా ...
ఇకనైనా అప్పులపై అబద్ధాలు ఆపుతారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. శాసన మండలి వేదికగా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న ...
నమీబియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం ఎటు?
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో (Sinhalese Sports Club, Colombo) నమీబియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ...
మదనపల్లి ఘటన చల్లారకముందే.. రంగాపురంలో మరో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నారులపై వరుస ఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విచ్చలవిడి మద్యం, గంజాయి లభ్యం మూలంగా మగాళ్లు మృగాల్లా మారుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మదనపల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య ...
నటుడు విశాల్కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్..
నటుడు మరియు నిర్మాత విశాల్ కు మద్రాస్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో సంబంధించిన రుణ వివాదంలో కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ...
మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసు.. చెరువులో శవంగా కులవర్ధన్ (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లిలో చోటుచేసుకున్న 7 ఏళ్ల చిన్నారి హత్యాచారం ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం చెరువులో లభించడం మరో మలుపు తీసుకుంది. మదనపల్లిలోని ...
రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ ఫైనల్కి తొలిసారి
దేశీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు బౌలర్లు అద్భుత ...
మెదక్ కలెక్టర్కు 6 నెలల జైలు శిక్ష
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో కలకలం రేగింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్పై న్యాయస్థానం ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా ...















