తెలుగు
స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక అవార్డు
టీమ్ఇండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన 2025 సంవత్సరానికి బీబీసీ “ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును దక్కించుకున్నారు. టీమ్ఇండియా ఐసీసీ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర ...
ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఐసిస్ యురేనియం లక్ష్యాలు
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థగా గుర్తించబడిన Islamic State (ISIS), తాజాగా 1,000 టన్నుల యురేనియం సాధించడమే లక్ష్యంగా కదలికలు ప్రారంభించింది. ఈ యురేనియం వారి చేతికి వస్తే, ఐసిస్ అత్యంత ...
వెంటనే లొంగిపో.. నటి ప్రత్యూష కేసులో ‘సుప్రీం’ కీలక తీర్పు
2002లో టాలీవుడ్లో సంచలనాన్ని సృష్టించిన నటి ప్రత్యూష రెడ్డి మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఆ ఘటన 21 ఏళ్ల వయసులో జరిగినందున తెలుగు సినీ పరిశ్రమ, మీడియా, ...
వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మళ్లీ రిపీట్
ప్రేక్షుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కుటుంబ కథా చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేవి నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరీ. ఆ చిత్రాల విజయానికి కథా రచయితగా పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక ...
ఏపీలో బిల్ గేట్స్కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంతో రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరుపై ...
ఏపీలో మరో దారుణం.. ఏడేళ్ల బాలిక దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళలు, చిన్నారులపై రాష్ట్రంలో ఏదో ఒకచోట ప్రతి నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటన ఆడబిడ్డల తల్లిదండ్రులకు భయాందోళన ...
కిడ్నాప్లు, దాడులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ గూండాగిరికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ...
బిల్ గేట్స్కు సుఖ వ్యాధులు.. టీడీపీ మీడియా కథనంపై చర్చ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్పై అమెరికాలో వెలుగులోకి వస్తున్న పాత పత్రాలు, ఆరోపణల నేపథ్యంలో మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక ఈనెల 1న ప్రచురించిన ...
చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్–బీజేపీ పొత్తు? ఇదేం రాజకీయం
జాతీయ స్థాయిలో పరస్పర ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్-బీజేపీ పార్టీలపై రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక సంస్థలో అధికారం దక్కించుకునే ప్రయత్నాల్లో ఈ రెండు పార్టీలు కలిసివచ్చాయన్న ...
తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై వివాదం.. త్రిష కౌంటర్
తమిళనాడులో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్న వేళ రాజకీయ నాయకుల మధ్య విమర్శలు తీవ్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ...















