తెలుగు

నేటి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

రేప‌టి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) తమ డిమాండ్ల సాధన కోసం గురువారం (Thursday) నుంచి నిరసనలకు (Protests) దిగనున్నారు. పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఉద్యోగులు ...

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) ...

లోక్‌సభలో రేపు వక్ఫ్‌ సవరణ బిల్లుపై చర్చ

లోక్‌సభలో రేపు వక్ఫ్‌ సవరణ బిల్లుపై చర్చ

వక్ఫ్‌ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) ...

రేపు 'లోక‌ల్' లీడ‌ర్ల‌తో వైఎస్‌ జగన్ కీల‌క‌ భేటీ

రేపు ‘లోక‌ల్’ లీడ‌ర్ల‌తో వైఎస్‌ జగన్ కీల‌క‌ భేటీ

రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులతో (Public Representatives) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ నేత శ్యామ‌ల స్ట్రాంగ్ కౌంట‌ర్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ నేత శ్యామ‌ల స్ట్రాంగ్ కౌంట‌ర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) పై వైసీపీ (YCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Shyamala) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘తనకు పరిపాలన ...

మా సినిమాల వ‌ల్లే మీకు రెవెన్యూ.. వెబ్‌సైట్స్‌పై నిర్మాత చిందులు

మా సినిమాల వ‌ల్లే మీకు రెవెన్యూ.. వెబ్‌సైట్స్‌పై నిర్మాత చిందులు

టాలీవుడ్ (Tollywood) యంగ్ యాక్టర్స్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ సినిమా 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా, ఈ ...

హెచ్‌సీయూలో బుల్డోజ‌ర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

హెచ్‌సీయూలో బుల్డోజ‌ర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో ఉన్న 400 ఎకరాల భూమి ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ భూములపై హక్కు తమదేనని ...

బాలిక హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

బాలిక హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

అనకాపల్లి (Anakapalli) జిల్లా చోడవరం కోర్టు (Chodavaram Court) ఓ సంచలన తీర్పు వెలువరించింది. 2015లో జరిగిన ఓ అమానుష ఘటనలో, ఏడేళ్ల బాలికను బీరు బాటిల్‌తో గొంతుకోసి హత్య చేసిన నిందితుడు ...

SBI సేవల్లో అంతరాయం.. నిలిచిపోయిన లావాదేవీలు

SBI సేవల్లో అంతరాయం.. నిలిచిపోయిన లావాదేవీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయాన్ని (Disruption) ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్ పనితీరు పరిశీలించే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ (DownDetector) ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటల నుంచి ...

త్వ‌ర‌లో భార‌త గ‌డ్డ‌పై అడుగుపెడ‌తా.. - సునీతా విలియ‌మ్స్‌

త్వ‌ర‌లో భార‌త గ‌డ్డ‌పై అడుగుపెడ‌తా.. – సునీతా విలియ‌మ్స్‌

నాసా (NASA) ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తన తాజా అంతరిక్ష అనుభవాలను ప్రపంచంతో పంచుకున్నారు. తొమ్మిది నెలల పాటు స్పేస్‌లోనే గడిపిన ఆమె, ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. తాజాగా ...