జాతీయ వార్తలు

ఆర్బీఐ నుంచి గొప్ప శుభ‌వార్త‌..

ఆర్బీఐ నుంచి గొప్ప శుభ‌వార్త‌..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ల (PPI) వాలెట్‌లను ఉపయోగించి, థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ ...

ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ

ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ

ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...

మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...

మౌనవీరుడికి వీడ్కోలు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మౌనవీరుడికి వీడ్కోలు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు, నేతలు హాజరయ్యారు. దేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ సింగ్ 92 ...

చ‌లి తీవ్ర‌త‌.. స్కూళ్లకు 15 రోజుల సెలవు

చ‌లి తీవ్ర‌త‌.. స్కూళ్లకు 15 రోజులు సెలవు

హర్యానాలో తీవ్రమైన చలికాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మరియు అంగన్వాడీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత ...

కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్‌వో భారీ మార్పులు

కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్‌వోలో భారీ మార్పులు

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త సేవలను అందించడంలో ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organization) ముందడుగు వేస్తోంది. రాబోయే మార్పులు పీఎఫ్ ఖాతాదారుల జీవనశైలిని మరింత సులభతరం చేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఉద్యోగుల ...

కొర‌డా దెబ్బ‌ల‌తో మురుగన్‌కు మొక్కు చెల్లించిన అన్నామలై

కొర‌డా దెబ్బ‌ల‌తో మురుగన్‌కు మొక్కు చెల్లించిన అన్నామలై

తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు ...

మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్మ‌రించుకున్నారు. ఢిల్లీలోని మ‌న్మోహ‌న్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వ‌ద్ద‌ పూల‌మాల ...

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ (92) క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న‌, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా మ‌న్మోహ‌న్ సింగ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ చ‌నిపోయిన‌ట్లుగా ...

70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు

70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు

రాజస్థాన్‌లోని కోర్పుత్లీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన అందరి మనసును కలిచివేసింది. 3ఏళ్ల చిన్నారి ఓ బోరుబావిలో 70 గంటల క్రితం పడిపోయింది. బావి మొత్తం 700 అడుగుల లోతు ఉండగా, ...