జాతీయ వార్తలు
ఇన్స్టా స్టార్ సిమ్రాన్ సింగ్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
ప్రముఖ రేడియో జాకీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురుగ్రామ్లోని సెక్టార్ 47లో తన ఫ్లాట్లో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ...
సీఎం పదవి ఆఫర్ చేసినా, నో చెప్పా.. సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ తనకు వచ్చిన రాజకీయ ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను ...
భారత్ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు
కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్లపై భారత మ్యాప్ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ...
సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ మీటింగ్లకు దూరం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...
Airtel నెట్వర్క్ ప్రాబ్లమ్.. వినియోగదారులు ఆందోళన
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఈరోజు ఉదయం నుండి దేశ వ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో కాల్స్ చేయడం, మెసేజులు ...
నేటి నుంచి కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠక్’ సమావేశాలు
కర్ణాటకలోని బెళగావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని నామకరణం చేయడం గమనార్హం. మహాత్మా గాంధీ ...
ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత
మలయాళ సాహిత్య ప్రముఖుడు, రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తకు కేరళ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతిపై ...
కాంగ్రెస్కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్తో పొత్తు పెద్ద తప్పిదం
గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత ...
యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన దారుణ ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 19 ఏళ్ల డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి ...















‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు