జాతీయ వార్తలు

10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా..

10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా..

రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘ‌ట‌న ఇప్పుడు యావ‌త్ దేశంలోనే సంచ‌ల‌నంగా నిలిచింది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడు సంవత్సరాల చేతన అనే బాలికను 10 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ...

స్టాక్ మార్కెట్లు.. 2025 మొదటి రోజే లాభాలతో ప్రారంభం!

స్టాక్ మార్కెట్లు.. 2025 మొదటి రోజే లాభాలతో ప్రారంభం!

2025 సంవత్సరపు మొదటి ట్రేడింగ్ సెషన్ బుధవారం, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు అయిన బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్ మరియు ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ50 తొలి రోజునే పాజిటివ్ ...

గుజరాత్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు

గుజరాత్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ (ISR) ప్రకారం.. ఈ భూకంపం భచౌ నుండి 23 కిలోమీటర్ల ఉత్తర-ఈశాన్య దిశలో ...

కొత్త ఏడాది.. తొలి కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు

కొత్త ఏడాది.. తొలి కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీ దేశవ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు, పలు కీలక ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకోన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ...

మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు

మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు

గతేడాది నుంచి మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న విషయం దేశ ప్ర‌జ‌లందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తాజాగా ఆల‌స్యంగా స్పందించారు. ప్రజల బాధలను గుర్తు చేసుకుంటూ ...

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

జ‌న‌వ‌రి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...

జనవరి 7 కీలకం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు

జనవరి 7 కీలకం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి వెళ్లిన రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో ...

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. బంగ్లా జాతీయుడికి 7 ఏళ్ల జైలుశిక్ష

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. బంగ్లా జాతీయుడికి 7 ఏళ్ల జైలుశిక్ష

బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) నాయ‌కుడు జహీదుల్ ఇస్లాం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బెంగళూరులోని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు అత‌నికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ...

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్

న్యూఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల‌తో ...

ఇస్రో ప్రయోగం విజ‌య‌వంతం.. విశ్వ విజయం దిశ‌గా మరో ముందడుగు

ఇస్రో ప్రయోగం విజ‌య‌వంతం.. విశ్వ విజయం దిశ‌గా మరో ముందడుగు

ఇస్రో (ISRO) తన తాజా ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ సీ-60 (PSLV C-60) విజయవంతంగా పూర్తి చేసింది. 25 గంటల నిరంతర కౌంట్‌డౌన్ తర్వాత, ఈ ప్రయోగం సోమవారం రాత్రి 9:58 గంటలకు విజయవంతంగా ...