జాతీయ వార్తలు

పంజాబ్ పోలీసుల ఆరోపణలు.. బ్రిటన్ ఖండన

పంజాబ్ పోలీసుల ఆరోపణలు.. బ్రిటన్ ఖండన

పంజాబ్ పోలీసులు బ్రిటన్ సైనికుడు జగ్‌జీత్‌సింగ్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించడం భారత్-బ్రిటన్ మధ్య వివాదాస్పద అంశంగా మారింది. జగ్‌జీత్‌సింగ్ ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థను ఫతే సింగ్ బాగీ ...

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 27 మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి 1500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది ...

ఎంఎస్ ధోనీ శాంటా క్లాజ్ అవతారం.. మీరూ చూడండి

ఎంఎస్ ధోనీ శాంటా క్లాజ్ అవతారం.. మీరూ చూడండి

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ క్రిస్మస్ వేడుకను తన కుటుంబంతో క‌లిసి సందడిగా జరుపుకున్నారు. పండుగ పూటను మరింత ఆహ్లాదకరంగా మారాలనుకుంటూ, ధోనీ స్వయంగా శాంటా క్లాజ్ గెటప్ ధరించి ...

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ ...

హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు

హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల‌న్నీ మంచు దుప్ప‌టి క‌ప్పుకున్నాయి. సిమ్లా, కులు, మనాలి వంటి నగరాల్లో మంచు కార‌ణంగా ట్రాఫిక్ జామ్‌లు, పర్యాటకులు చిక్కుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో, ...

త్వ‌ర‌లో ఢిల్లీ సీఎం అరెస్టుకు అవకాశం..! కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్‌

త్వ‌ర‌లో ఢిల్లీ సీఎం అరెస్టుకు అవకాశం..! కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్‌

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. అక్ర‌మ‌ కేసులు పెట్టి ప్ర‌స్తుత ఢిల్లీ సీఎం ఆతిశీని త్వరలో అరెస్టు చేయాలనే ...

19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుద‌ల ఎప్పుడంటే..

19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుద‌ల ఎప్పుడంటే..

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ...

ఐదు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కం

ఐదు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కం

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి గవర్నర్ల బదిలీ, కొత్త నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ...

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం జూన్‌1తో ముగియడంతో NHRC ...

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల రద్దు చేసిన ‘నో డిటెన్షన్ పాలసీ’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామ‌ని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల 5, 8 తరగతుల ...