క్రైమ్
వరసకు కూతురుపై లైంగిక దాడి.. మంత్రి అచ్చెన్న అనుచరుడి అరెస్టు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనుచరుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడికి పాల్పడిన కేసులో టీడీపీ నేత రవికుమార్ అరెస్టు అయ్యాడు. లైంగిక ...
సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు చేయలేం.. – సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు దర్యాప్తు తమ వల్ల కాదని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ...
బాలికపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువూంది. రోజుకో చోట ఆడపిల్లలపై అఘాయిత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి.. వృద్ధురాలిపై యువకుడి అరాచకం ఇలా రాష్ట్రంలో ఏదో ఒక మూల ...
యాసిడ్ దాడి వెనుక విస్తుపోయే నిజాలు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...
షాకింగ్ ఘటన.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్కడంటే
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ను తాకాలంటేనే జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త మాంస ప్రియులను బెంబేలెత్తిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని పలు చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు ...
రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై కత్తి, యాసిడ్తో దాడి
అన్నమయ్య జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో యువతిపై యాసిడ్తో, కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో జరిగింది. ప్రేమోన్మాది ...
శివలింగం వద్ద మాంసపు ముద్ద.. సంచలనం
హైదరాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది. హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ...
జబల్పూర్ రోడ్డు ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మినీ బస్సు లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
మీర్పేట్ మాధవి హత్య కేసులో కొత్త ట్విస్ట్!
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తి ఒక్కడే హత్య చేయలేదని, అతనికి మరికొందరు సహకరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల