క్రైమ్

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ...

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ...

ప్రాణం తీసిన సిగరెట్‌.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి

ప్రాణం తీసిన సిగరెట్‌.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి

సిగ‌రెట్ కార‌ణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సిగరెట్ అలవాటే అతడి జీవితానికి ఘోరాంతం తెచ్చింది. గుడివాడ ద్రోణాదులవారి వీధికి చెందిన ...

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

అన‌కాప‌ల్లి జిల్లాలో ఓ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో శనివారం ...

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల ...

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...

స్పెష‌ల్ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు!

స్పెష‌ల్ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు!

హైదరాబాద్‌ పోలీసులు నిర్వ‌హించిన స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 23 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ ...

ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్‌లో కలకలం

ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్‌లో కలకలం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిసారి గేట్ ప్రాంతంలో సోహెల్ గార్డెన్‌లో నిసిస్తున్న ఓ కుటుంబం దారుణ హ‌త్య‌కు గురైంది. మోయిన్, అస్మా అనే దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు అఫ్సా, అజీజా, ఆదిబాతో ...

శ్రీ‌చైత‌న్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

శ్రీ‌చైత‌న్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

పెన‌మ‌లూరు శ్రీ‌చైత‌న్య కాలేజీలో విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. కాలేజీలో చ‌దువుతున్న విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చ‌నిపోయింద‌ని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. కూతురు మ‌ర‌ణ‌వార్త ...