క్రైమ్
శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం(Srisailam Temple)లో నకిలీ దర్శనం టికెట్ల(Fake Darshan Tickets) వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక రేట్లకు పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు విక్రయిస్తూ, వారిని మోసం చేసిన ...
ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...
“ఢీ” డ్యాన్సర్ ఆత్మహత్య.. అభిపై సంచలన ఆరోపణలు
బుల్లితెరపై పాపులర్ అయిన డ్యాన్సింగ్ షో “ఢీ” డ్యాన్సర్ కావ్య కల్యాణి (24) ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె మరణానికి “ఢీ” ...
జనావాసాల్లో కూలిన సైనిక విమానం.. 46మంది మృతి
సూడాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ సైనిక విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ విషాదకర ఘటనలో 46మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ...
299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం
పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ ఆ వృత్తికే కళంకం తెచ్చే దారుణ ఘటనకు పాల్పడ్డాడో వైద్యుడు. చిన్న పిల్లలు అనే స్పృహ కోల్పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఫ్రాన్స్లో జోయెల్ లీ స్కౌర్నెక్ ...
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాముల కలకలం.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో కస్టమ్స్ అధికారులు (Customs Seizure) భారీగా అటవీ వన్యప్రాణుల అక్రమ రవాణా (Wildlife Trafficking)ను అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ముగ్గురు ...
చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...
విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు
విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ...
అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్!
అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో నమ్మి వచ్చిన కోడల్ను అత్తింటివారు అతికిరాతకంగా బలిగొన్నారు. ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ బాధితుడికి ఇచ్చే ఇంజెక్షన్ చేయించి ప్రాణం తీశారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల