క్రైమ్
ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం
గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...
కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ...
మాదాపూర్లో గంజాయి కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యం
మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ...
ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మరణం
తిరుపతి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. చంద్రగిరి మండలంలోని మామిడి మానుగడ్డ గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు రైతులపై దాడి చేశాయి. ఈ ...
సైఫ్ అలీఖాన్పై దాడి.. నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన దుండగుడి గురించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన ముంబై పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని ...
ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు.. సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు
ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. 2024 ఆగస్టులో కలకత్తా RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనను చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. మృతురాలికి న్యాయం ...
నిన్న బీదర్, నేడు మంగళూరు.. కర్ణాటకలో బ్యాంకు దోపిడీ కలకలం
కర్ణాటకలో (Karnataka) వరుసగా జరుగుతున్న దొంగతనాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న బీదర్లో జరిగిన ఘోరమైన ఏటీఎం దోపిడీ నుంచి తేరుకోకముందే, తాజాగా మంగళూరులో (Mangalore) మరో దారుణమైన బ్యాంకు దోపిడీ జరిగింది. ...
పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. నగలు, నగదు మాయం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగిన ఘటన హాట్ టాపిక్గా మారింది. ఫిలింనగర్లోని ఆయన ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు విలువైన ...
హైదరాబాద్లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై దారుణ ఘటన జరిగింది. తానుంటున్న ప్రైవేట్ హాస్టల్లోకి చొరబడిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఆ యువతి ...















