క్రైమ్
రన్యారావు శరీరంపై గాయాలు.. ఏం జరిగింది..?
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ...
విశాఖలో ఎన్ఆర్ఐ యువతి అనుమానాస్పద మృతి
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రోజా అనే యువతి విశాఖపట్నంలో అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ...
రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీగల మనవడు దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్రయాణిస్తున్న ...
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. వాన్పటేల్, ప్రతీక్, ...
ఫుడ్ పాయిజన్తో 45 మంది ఖైదీలకు అస్వస్థత
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జిల్లా జైలులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, ...
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...
బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన నటి
దాదాపు 15 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కన్నడ నటి రాన్యా రావ్ బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. డీఆర్ఐ (Directorate of ...
ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శవానికి నిప్పు
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్ మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్కు చెందిన రామాంజనేయులు ...
కోయంబత్తూర్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
కోయంబత్తూర్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టును బహిర్గతం చేశారు. పక్కా సమాచారం ఆధారంగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ...
కాకినాడలో పార్శిల్ దింపుతుండగా పేలుడు.. (వీడియో)
కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం భయంకరమైన పేలుడు సంభవించింది. స్థానిక వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భారీ ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల