క్రైమ్
ఏపీలో వరుస హత్యలు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్, నేడు వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హత్య నుంచి తేరుకోకముందే ఇవాళ శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ...
ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు రక్తపాతం దాకా వెళ్లాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న, ...
కడపలో దారుణం.. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిన్నారులకు, మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా కడపలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప రవాణాశాఖలో ...
భార్యను నరికి తల కాల్చిన రాక్షసుడు.. ‘దృశ్యం’ సినిమా ప్రభావం?
ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే సందేహం కలిగించే ఘటన తెలంగాణలో జరిగింది. భార్యను నరికి తలకాయను కాల్చిన భర్త గురుమూర్తి విషయంలో మరిన్ని విపరీతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దారుణానికి ‘దృశ్యం’ ...
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో
అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అకస్మాత్తుగా బయటకు వచ్చి, ...
కర్నూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పత్తిమిల్లు దగ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మరణం
టర్కీలోని బోలు ప్రావిన్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్లో మంటలు చెలరేగి మొదట 10 మంది మృతిచెందారు. ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. ...
రాయచోటిలో దారుణం.. బాలికను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలికపై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలిసి ...
ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
కోల్కతా ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచార కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదుతోపాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ కోర్టు ...















