క్రైమ్
థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయం.. నిందితుడి అరెస్ట్
శంషాబాద్లో పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ (MDMA) విక్రయిస్తుండగా మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ...
సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత సాహో(28) యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తుంది. అద్దెకు ఉంటున్న తన నివాసంలో శనివారం ...
ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
కాకినాడలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి ఉన్నతికి బాటలు వేయాల్సిన కన్న తండ్రే వారిని కడతేర్చాడు. లోకం తెలియని పసివారిని అనంత లోకాలకు చేర్చాడు. పిల్లలను చంపేసి ...
బంగ్లాదేశ్ టు హైదరాబాద్.. యువతుల అక్రమ రవాణా గుట్టురట్టు
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్ నగరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసు నేపథ్యంలో ED ...
యూట్యూబ్లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా.. – రన్యారావు
నటి రన్యారావు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికర విషయాలు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ...
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ప్రముఖ మోటోవ్లాగర్పై కేసు
తెలుగు మోటోవ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు ...
సౌందర్య మరణం వెనుక మోహన్బాబు హస్తం? పోలీసులకు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్బాబు హస్తం ఉందని ...
చిత్తూరులో దొంగల ముఠా హల్చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఓ బిల్డింగ్లోకి ప్రవేశించి తుపాకులతో హల్చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...
ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి
కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...
భర్త ఫిర్యాదుతోనే పట్టుబడిన రన్యా రావు
బంగారం అక్రమంగా తరలిస్తూ ఎయిర్పోర్టులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలను బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సంచలన విజయం వెలుగులోకి వచ్చింది. స్మగ్లింగ్ కేసులో రన్యారావు అరెస్టు ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల