క్రైమ్
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాముల కలకలం.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో కస్టమ్స్ అధికారులు (Customs Seizure) భారీగా అటవీ వన్యప్రాణుల అక్రమ రవాణా (Wildlife Trafficking)ను అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ముగ్గురు ...
చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...
విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు
విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ...
అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్!
అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో నమ్మి వచ్చిన కోడల్ను అత్తింటివారు అతికిరాతకంగా బలిగొన్నారు. ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ బాధితుడికి ఇచ్చే ఇంజెక్షన్ చేయించి ప్రాణం తీశారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ ...
వరసకు కూతురుపై లైంగిక దాడి.. మంత్రి అచ్చెన్న అనుచరుడి అరెస్టు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనుచరుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడికి పాల్పడిన కేసులో టీడీపీ నేత రవికుమార్ అరెస్టు అయ్యాడు. లైంగిక ...
సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు చేయలేం.. – సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు దర్యాప్తు తమ వల్ల కాదని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ...
బాలికపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువూంది. రోజుకో చోట ఆడపిల్లలపై అఘాయిత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి.. వృద్ధురాలిపై యువకుడి అరాచకం ఇలా రాష్ట్రంలో ఏదో ఒక మూల ...
యాసిడ్ దాడి వెనుక విస్తుపోయే నిజాలు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...















