ఏపీ పాలిటిక్స్

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబ‌ త‌గాదాలు, జ‌ర్న‌లిస్టుపై దాడి నేప‌థ్యంలో గ‌త మూడు రోజులుగా వార్త‌ల్లో నిలిచి మంచు ఫ్యామిలీ నుంచి తాజా అప్డేట్ వ‌చ్చింది. మంచు మనోజ్, ...

కూట‌మిలో ప‌దవుల కుంప‌టి.. బ‌ద్వేలులో టీడీపీ-జ‌న‌సేన ర‌గ‌డ‌

కూట‌మిలో ప‌దవుల కుంప‌టి.. బ‌ద్వేలులో టీడీపీ-జ‌న‌సేన ర‌గ‌డ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ప‌దవుల కుంప‌టి రాజుకుంటోంది. అన్ని ప‌ద‌వులు టీడీపీకేనా అంటూ ప‌లువురు జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఇటీవ‌ల బ‌హిరంగంగా త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్క‌డం చూశాం. ...

విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 170 మంది హెల్త్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా తొలగించారు. సమాజానికి సేవలందించిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డుపై ...

శ్రీ‌కాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ...

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూత‌న కార్యాలయాన్ని పార్టీ నేత‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ...

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్, అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. దేశం యొక్క ఏకత్వం, సామాజిక సంస్కరణల పరంగా సర్దార్ వల్లభాయ్ ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తి దుర్మ‌ర‌ణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం ...

మ‌రో అల్పపీడనం.. కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

మ‌రో అల్పపీడనం.. కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దాట‌నున్న‌ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 17, ...

శ్రీ‌వారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే ద‌ర్శ‌నం

శ్రీ‌వారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే ద‌ర్శ‌నం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూత‌న చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల కోసం అనేక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకంగా, జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ...