ఏపీ పాలిటిక్స్

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

నంద్యాల టోల్‌గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు

నంద్యాల టోల్‌గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు

ఓ ప్రైవేట్ బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వారంతా ఒక్క‌సారిగా అరుపులు, కేక‌లు వేస్తూ బ‌స్సు దిగి రోడ్డు మీద‌కు ప‌రుగుల తీశారు. ఈ ఘ‌ట‌న ఏపీలోని ...

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న యువ క్రికెట‌ర్ నితీశ్‌కుమార్‌రెడ్డి

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న యువ క్రికెట‌ర్ నితీశ్‌కుమార్‌రెడ్డి

టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మంగ‌ళ‌వారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆచారాలను అనుసరిస్తూ, అలిపిరి కాలినడక మార్గంలో మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ...

'తెలుగు ఫీడ్' సంక్రాంతి శుభాకాంక్ష‌లు

‘తెలుగు ఫీడ్’ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ ‘తెలుగు ఫీడ్ న్యూస్ వెబ్‌సైట్’ త‌ర‌ఫున‌ సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి ప్ర‌తీక ...

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...

ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!

ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!

కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. చ‌ట్టానికి లోబ‌డి ఐక్య కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని ...

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ బిగ్ థ్యాంక్స్ చెప్పింది. త‌మ పార్టీ సోష‌ల్ మీడియా చేప‌ట్టిన ఫ‌స్ట్ క్యాంపెయిన్‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నిలిచార‌ని వైసీపీ ...

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం

తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డూ కౌంటర్ల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. 47వ నెంబర్ కౌంటర్ వద్ద కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ...

తెలుగువారంద‌రికీ జ‌గ‌న్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

తెలుగువారంద‌రికీ జ‌గ‌న్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ట్వీట్ చేశారు. ‘తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ ...

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘ‌నంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంట‌ల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...