ఏపీ పాలిటిక్స్

సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, ర‌ద్దీగా ర‌హ‌దారులు

సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, ర‌ద్దీగా ర‌హ‌దారులు

సంక్రాంతి పండుగ ముగిసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా గడిపారు ప్రజలు. కోళ్ల పందాలు, గుండాట వంటి ఆటలలో పాల్గొంటూ ఆనందంగా ఉంటే, కొందరు ...

వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?

వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1,01,125 ఉద్యోగాల్లో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3,114 వైద్యుల పోస్టులు, 23,149 పారామెడికల్ ఉద్యోగాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 25.97 ...

వైసీపీ సోషల్ మీడియాకి పునర్జీవం!

వైసీపీ సోషల్ మీడియాకు పునర్జీవం!

సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడుల‌తో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మ‌ళ్లీ పున‌ర్జీవం పోసుకుంది. మునుప‌టి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేప‌ట్టిన వినూత్న టాస్క్‌లు ...

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...

నారా లోకేశ్‌తో మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ

నారా లోకేశ్‌తో మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ

ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో న‌టుడు మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ అయ్యారు. ఈ భేటీ నారావారిప‌ల్లెలో జ‌రిగింది. హైదరాబాద్‌ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా ...

కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట

కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట

సంక్రాంతి పండగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరు. కొన్ని చోట్ల ఈ పందాలు ప్ర‌శాంతంగా జ‌రిగినా, మ‌రికొన్ని చోట్ల ప్రాణాల మీద‌కు తెస్తాయి. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఏలూరు ...

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆక‌ర్షించి టీడీపీకి ద‌గ్గ‌రైన కొలిక‌పూడి.. ...

నేడు రంగంపేటలో మంచు మనోజ్ సందడి!

నేడు రంగంపేటలో మంచు మనోజ్ సందడి!

తిరుపతి జిల్లా రంగంపేట ఈరోజు ఒక ప్రత్యేక ఆహ్లాదానికి వేదికగా మారనుంది. ప్రముఖ నటుడు మంచు మనోజ్ రంగంపేటకు రానున్నారని సమాచారం. ఆయన అక్కడ నిర్వహించబోయే జల్లికట్లు క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ...

శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. కనుమ పండుగను పురస్కరించుకొని భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేకంగా, దర్శనం కోసం ...

లండన్‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన‌ వైఎస్ జగన్‌

లండన్‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన‌ వైఎస్ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్‌ ...