ఏపీ పాలిటిక్స్
‘మీ ప్రేమకు రుణపడి ఉంటా..’ – వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అభిమాన నేతకు ...
RGVకి లీగల్ నోటీసులు.. ఫైబర్ నెట్ వివాదం కొత్త మలుపు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనతో పాటు వ్యూహం సినిమా బృందం మరియు ఫైబర్ నెట్ మాజీ ఎండీకి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
ఉచిత బస్సు పథకం మాటలకే పరిమితమా..? వైఎస్ షర్మిల ప్రశ్న
ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...
వారికి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగుల వేతనాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీచేసింది. గ్రామ, వార్డు ...
ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ...
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తమ నివేదికను సమర్పించగా, సంక్రాంతి ...
అభిమానులకు పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్
అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన పవన్.. గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగానికి అడ్డుతగులుతున్న అభిమానుల తీరుతో ...















కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కూటమి ...