ఏపీ పాలిటిక్స్
పాన్ ఇండియా రేంజ్ ఎలివేషన్స్.. పబ్లిసిటీ కోసం కూటమి కొత్త స్టంట్
కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా, దాన్ని కాదని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సీఎం చంద్రబాబు తన ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
మంత్రి సుభాష్కు మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్
కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతోందని, ...
కార్పొరేట్ కాలేజీల అరాచకాలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఫీజు కట్టలేదని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని అర్ధరాత్రి బయటకు గెంటేసిన ఘటనపై వైసీపీ సీరియస్ అయ్యింది. విద్యార్థుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాలేజీపై చర్యలు ఎందుకు లేవని నిలదీసింది. ఫీజుల పేరుతో ...
‘ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్టముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి’
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వచ్చింది. పేపర్లలో చూసిన వార్త ఒకటి ఆయనకు తెగ చిరాకు తెప్పించిందట. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై నోరుపారేసుకున్నారు. ...
జేసీపై మరో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్కి మాధవీలత
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాగా హర్ట్ అయిన నటి మాధవీలత ఆయనపై చర్యలకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లయింట్ చేసిన ...
రాయచోటిలో దారుణం.. బాలికను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలికపై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలిసి ...
కేంద్రమంత్రిని అలా సంబోధిస్తారా..? లోకేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదం
దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఈ సమావేశం ఆద్యంతం రాజకీయ పార్టీ మీటింగ్లా జరిగిందని విమర్శలు వస్తున్నప్పటికీ.. అందులో మంత్రి లోకేశ్ ప్రసంగంలో ...















మైక్రోసాఫ్ట్, సత్యనాదెళ్లపై చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అబద్ధాలే..
దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన స్పిరిట్, ఎలివేషన్స్తోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని, తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో ...