ఏపీ పాలిటిక్స్
రేపు ఏపీలో రాష్ట్రపతి పర్యటన.. ఎందుకంటే..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMSలో జరుగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబర్ ...
అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయనున్నారా..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడబుట్టిన అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయనున్నారట. ఇప్పటికే సీఎం చంద్రబాబు జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ...
హైకోర్టులో సజ్జల భార్గవ్కు ఊరట
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై 13 కేసులు నమోదు చేసింది. కాగా, తనపై నమోదైన కేసులపై సజ్జల ...
ఆళ్లగడ్డలో మనోజ్ దంపతుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ప్రత్యేక పర్యటన చేశారు. దివంగత ఎమ్మెల్యే మౌనిక రెడ్డి తల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్లో ...
టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం
రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా..వైసీపీ ...
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?
ఇటీవల మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కుటుంబ తగాదాలు, జర్నలిస్టుపై దాడి నేపథ్యంలో గత మూడు రోజులుగా వార్తల్లో నిలిచి మంచు ఫ్యామిలీ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. మంచు మనోజ్, ...
కూటమిలో పదవుల కుంపటి.. బద్వేలులో టీడీపీ-జనసేన రగడ
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల్లో పదవుల కుంపటి రాజుకుంటోంది. అన్ని పదవులు టీడీపీకేనా అంటూ పలువురు జనసేన, బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కడం చూశాం. ...
విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు
ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 170 మంది హెల్త్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా తొలగించారు. సమాజానికి సేవలందించిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డుపై ...
శ్రీకాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...















