ఏపీ పాలిటిక్స్
అర్జున, ఖేల్రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...
‘తల్లికి వందనం’ ఈ విద్యా సంవత్సరం లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి కోసం ప్రత్యేకంగా రూ.15,000 అందించనుంది. సచివాలయంలో సీఎం ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...
గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ...
అనంతలో విషాదం.. న్యూఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సంభవించిన విషాదం ఘటన అందరి మనసులను కలిచివేసింది. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన చిన్నతిప్పమ్మ (17) అనే విద్యార్థిని, ప్రైవేట్ ...
నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమైన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల పర్ఫామెన్స్ రిపోర్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...















