ఏపీ పాలిటిక్స్
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 81 మంది ఉత్తరాంధ్ర వాసులు
నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ...
“సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్” – షర్మిల సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘సూపర్ సిక్స్ (Super Six)’ పథకాన్ని ‘సూపర్ ఫ్లాప్ (Super Flop)’ అని అభివర్ణిస్తూ, దానిని ‘సూపర్ హిట్’ అని ...
కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్.. సర్వత్రా ఆసక్తి
మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) ప్రెస్ మీట్ (Press Meet) నిర్వహించనున్నారు. లిక్కర్ కేసు (Liquor Case)లో నలుగురికి బెయిల్(Bail) వచ్చిన ...
అనంతపురంలో కూటమి భారీ సభ.. లోకేష్ దూరం
కూటమి ప్రభుత్వం నేడు అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరిట జరుగుతున్న ఈ సభలో 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి ...
2029లో కూడా మోడీకి మద్దతిస్తాం.. – మీడియా చిట్చాట్లో లోకేష్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గంజాయి (Ganja) వాడకం తగ్గిందని ఢిల్లీ (Delhi) వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్చె(Nara Lokesh)ప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలను వివరించారు. ఏపీలో సంక్షేమ ...
జగన్ను కలిసిన ఏపీ టూరిజం ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఉద్యోగుల ప్రతినిధి బృందం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో ఉన్న టూరిజం సంస్థకు చెందిన 22 హోటళ్లు, ...
పవన్ అధికార దుర్వినియోగం.. హైకోర్టులో కీలక వాదనలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై అధికార దుర్వినియోగం ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ ...
ఆంక్షల నడుమ YCP ‘అన్నదాత పోరు’
రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ...
రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న రైతులు
అసలే సరిపడా యూరియా అందక, ఆ చాలీచాలని యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తూ రైతులు అవస్థలు పడుతుండగా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం ...















‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్!’