ఏపీ పాలిటిక్స్
‘నన్ను కెలికితే అపరిచితుడు వస్తాడు’ – కేంద్రమంత్రి వార్నింగ్
తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందని, అలా చేస్తే సహించబోనని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే అపరిచితుడు బయటకు వస్తాడని హెచ్చరించారు. ...
మిథున్తో బైరెడ్డి ములాఖత్.. బాబు, పవన్లపై సెటైర్లు
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి (PeddiReddy) కుటుంబానికి చెందిన వ్యక్తికి దేశ వ్యాప్తంగా పేరొస్తోందని, తన కొడుకు లోకేష్(Lokesh) కంటే ఎక్కువగా ఎదుగుతున్నాడనే కక్షతోనే ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)ని అక్రమ కేసులో అరెస్టు ...
అనకాపల్లిలో పరువు హత్య.. టీడీపీ మాజీ సర్పంచ్ భార్య ఘాతుకం
ప్రేమ వ్యవహారంలో అనకాపల్లి (Anakapalli) జిల్లా దేవరాపల్లి (Devarapalli) మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ (Deka Naveen) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ...
ఏపీలో మెడికల్ కాలేజీలపై మంత్రులు అనిత, సవితకు రోజా సవాల్
మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రులు అనిత (Anitha), సవిత (Savita)లకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్(YS Jagan) హయాంలో నిర్మించిన ...
నేపాల్ లో టీడీపీ ఎమ్మెల్యే భార్య, కుమార్తె…ఆందోళనలో డోన్ ప్రజలు
నేపాల్ (Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప (Kadapa), కర్నూలు (Kurnool) జిల్లాల నుండి వెళ్లిన 48 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి డోన్ ...
వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత
వైసీపీ (YSRCP)కి చెందిన సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (Thopudurthi Bhaskar Reddy) అకాల మరణం చెందారు (Passed Away). శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన పొలంలో పనులు చూసుకుంటుండగా, అకస్మాత్తుగా కళ్ళు ...
‘ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం’ చేస్తున్నారు: అంబటి ఫైర్
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం ...
విజయవాడను వణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు
విజయవాడ (Vijayawada) న్యూ రాజరాజేశ్వరిపేట (New Rajarajeswaripeta)లో డయేరియా (Diarrhea) కేసులు (Cases) అక్కడి స్థానికులను వణికిస్తున్నాయి. రోజురోజు కొత్త కేసులు పెరిగిపోతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూరాజరాజేశ్వరి పేటలో ఏర్పాటు చేసిన ...
పెద్దారెడ్డి ఇంటిపై మళ్లీ సర్వే.. జేసీపై వైసీపీ ఆగ్రహం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం ...
అర్ధరాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన కార్యకర్తల దాడి.. బందరులో హైటెన్షన్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ను విమర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జనసేన కార్యకర్త పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం ...















‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్!’