ఏపీ పాలిటిక్స్
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు
మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...
ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. ఉప్పాడ తీరంలో బీభత్సం
సముద్రం ఉగ్రరూపం దాల్చింది. విరుచుకుపడుతున్న కెరటాలు తీరంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న కెరటాలు తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. సుబ్బంపేట ...
యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం (Video)
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా ...
అలిపిరి మార్గంలో నాన్-వెజ్ ప్రకటన.. భక్తుల ఆగ్రహం!
కలియుగ దైవం శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గంలోని ఓ ప్రకటన భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే అలిపిరి (Alipiri) మెట్ల మార్గంలో నాన్-వెజ్ ఫుడ్ ప్రకటనలతో ...
బ్రాహ్మణులకు ఆవేదన కలిగించేలా టీటీడీ చైర్మన్ చర్య.. భూమన తీవ్ర విమర్శలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపారాయణదారుల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయడం దారుణంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ హయాంలో వేదపారాయణదారుల ...
‘అనంత’ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అనంతపురం (Anantapur)లో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభ(NDA Public Meeting)లో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్(Super Six-Super Hit) అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో రైతులు, మహిళలు, ...
కుప్పంలో దారుణం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam) మున్సిపాలిటీ (Municipality) పరిధిలో ఘోరం జరిగింది. కుప్పం కొత్తపేటకు చెందిన ఒక కుటుంబం (Family) ఆర్థిక ఇబ్బందులు(Financial Troubles) తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి (Suicide-Attempt) పాల్పడింది. ...
‘కూటమి పాలన ప్రజల కోసమా.. దోపిడీ దారుల కోసమా.?’
రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) పడుతున్న ఇబ్బందులపై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...















‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్!’