
Telugu Feed
లాకప్లో కోడి.. ఏ తప్పు చేసిందో తెలుసా..?
సంక్రాంతి సీజన్లో కోడిపందాల ఆట ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...
పార్శిల్లో మృతదేహం, హెచ్చరిక లేఖ.. పశ్చిమగోదావరిలో కలకలం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...
ఉపేంద్ర ‘UI’ మూవీ.. ఎలా ఉందంటే..
విభిన్న కథలు, ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం ‘UI’ ప్రేక్షకుల నుండి భిన్నమైన స్పందనలను అందుకుంటోంది. ‘UI’ సినిమా ...
‘మాకు ప్రజాస్వామ్య పాలన కావాలి’.. సిరియాలో నిరసనలు
సిరియాలో మతపరమైన పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని డమాస్కస్లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద భారీగా గుమిగూడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ...
హైకోర్టులో KTR పిటిషన్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. అగస్త్య ఇన్వెస్ట్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ACB తనపై కేసు ...
తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన
తెలంగాణలో గత 10 సంవత్సరాలలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల (NH) నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో కీలక మలుపు అని ...
2025లో భారత్లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్
ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు మరోసారి భారత్ రెడీ అవుతోంది. 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఇది భారత్లో జరిగే మొదటి పారా అథ్లెటిక్స్ ...
ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ...
నేడు గిరిజన గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...















