
Telugu Feed
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 24 గంటల్లో ఇది ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ...
అశ్విన్ రిటైర్మెంట్పై కపిల్దేవ్ ఎమోషన్
భారత క్రికెట్లో చిరస్మరణీయమైన విజయాలను అందించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఆటకు ముగింపు చెప్పేందుకు అశ్విన్ ...
రాష్ట్రంలో 3.20 లక్షల దొంగ పింఛన్లు.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో దొంగ పెన్షన్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయని, 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నిర్ధారించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి ...
అనంతలో దళారులపై తిరగబడ్డ కంది రైతులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో తూకాల్లో వ్యత్యాసం ఏర్పడడం ఇందుకు కారణం. చాబాలలో కంది రైతులు దళారులు, ...
18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్పై చర్యలు
అసభ్య, అశ్లీల కంటెంట్ను ప్రమోట్ చేస్తున్న 18 OTT ప్లాట్ఫార్మ్లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం IT నిబంధనల ఉల్లంఘనపై తీసుకున్న కఠిన చర్య అని వెల్లడించింది. ...
ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు ఆదేశించారు. ఈ టెండర్లు కొంతమందికి లాభం చేకూర్చడానికి మాత్రమే కట్టబెట్టబడ్డాయి అని పేర్కొన్న రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ...
జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!
తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...
తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు.. ఏం జరగనుంది
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఈ చర్యకు కారణం మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నేపథ్యంలో అవినీతి నిరోధక ...
చంద్రబాబు ‘విజన్ 2047’పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...















