YSRCP
Naidu fails Mango Farmers again
● Does Chandrababu not care about the plight of Mango Farmers? ● Totapuri Mango Farmers left in distress as Prices Crash Totapuri mango farmers ...
నేటి దాడులు.. రేపు నిజమైన రైతులకు శాపాలేనా.?
అధికారం శాశ్వతం కాదు… కానీ రాజకీయాల్లో (Politics) తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, సాగించే దాడులు భవిష్యత్ తరాల పాలిట శాపాలుగా మారుతాయి. సరిగ్గా ఇదే ఇప్పుడు అమరావతి (Amaravati) ప్రాంతంలో జరుగుతున్న ...
ఉండవల్లి దాడి.. బాధిత వైసీపీ నేతలపైనే కేసులు
అమరావతి (Amaravati) పరిధిలోని పరిధిలోని ఉండవల్లి సెంటర్లో(Undavalli Center) నిన్న జరిగిన ఉద్రిక్త పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. వైసీపీ(YSRCP) నేతలు, సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ (CRDA Farmers ...
అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతలు, రైతులపై టీడీపీ దాడి
అమరావతి (Amaravati) ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఉండవల్లి గ్రామంలో (Undavalli Village) తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బలవంతపు భూసేకరణకు (Forced Land Acquisition) వ్యతిరేకంగా పోరాడుతున్న పెనుమాక రైతులకు ...
‘వైసీపీ కార్యకర్తల రక్తంతో రెడ్బుక్ తడిసిపోయింది’
అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రిలో(Tadipatri) రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ(TDP) నేత జేసీ ప్రభాకర్రెడ్డి (JC Prabhakar Reddy) అనుచరుల దాడికి నిరసనగా గాంధీ సెంటర్ (Gandhi Center) వద్ద శాంతియుత ...
కోడికి ఉన్న వాల్యూ మనిషి ప్రాణానికి లేదా..? హోంమంత్రి గారూ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను కుదిపేస్తున్న గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్డెత్ కేసులో (Lockup Death Case) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) (SIT) సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ (Remand ...
లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
పులివెందులలోని భూమయ్యపేటలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ...
జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్.. పోలీసులపై సంచలన ఆరోపణలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం రణరంగంగా మారింది. తాడిపత్రి పట్టంలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు బీభత్సం సృష్టించారు. వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. ...
Janasena: By Chandrababu, For Chandrababu
The deaths of Kapu youth Sai Krishna, Madiga youth Kranthi Kumar, Dalit woman Gangamma from Kurnool district, Kalavathi from Vizianagaram district, and Tirupathamma from ...
‘డిప్యూటీ సీఎంవా.. చంద్రబాబు డిఫెన్స్ లాయర్వా?’ – వైసీపీ ప్రశ్న
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ఇటీవల చోటుచేసుకున్న కస్టోడియల్ మరణాల (లాకప్ డెత్లు) (Lockup Deaths)ఉదంతాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాపు యువకుడు సాయికృష్ణ(Sai Krishna, దళిత యువకుడు క్రాంతికుమార్(Kranthi Kumar), కర్నూలు జిల్లాలో ...















