Washington Sundar
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్.. ఫిట్నెస్పై కఠిన నిబంధనలు!
ఇటీవల గాయపడిన ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ (BCCI) వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో.. ఫిట్నెస్(Fitness) విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై ఆటగాడి ఫిట్నెస్పై(Fitness) పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే ...
181 వికెట్లు.. 2,223 పరుగులు.. టీమిండియాలోకి వచ్చిన సారాంశ్ జైన్ ఎవరు?
వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయం కారణంగా శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఆల్రౌండర్ (All-rounder) సారాంశ్ జైన్ (Saransh Jain) ఒక్కసారిగా ...
జడేజా రీఎంట్రీ.. శ్రీలంక టెస్టు సిరీస్కు రెడీ
శ్రీలంకతో (Sri Lanka) ఆగస్టులో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు (Test Series) బీసీసీఐ(BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్గా ...
కోహ్లీ, రోహిత్ను వెనక్కి నెట్టిన గిల్.. నంబర్-1కు అడుగు దూరంలో!
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చిన గిల్, 12 రేటింగ్ ...
గుజరాత్పై ముంబై 99 పరుగుల భారీ గెలుపు
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల ...
నెట్ ప్రాక్టీస్లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్కు గాయం
టీ20 ప్రపంచకప్ 2026లో నమీబియాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు మరో గాయాల షాక్ తగిలింది. వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన యార్కర్ను ఎదుర్కొంటూ గాయపడ్డాడు. ...
రిషబ్ పంత్ కు జట్టులో చోటు దక్కుతుందా?
ఈ నెల 11న న్యూజిలాండ్తో మొదలయ్యే మూడు వన్డేలు సిరీస్ కోసం శుక్రవారం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్, క్రికెట్ వర్గాల్లో ప్రధాన చర్చ రిషబ్ పంత్ జట్టులో చోటు ...
పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు.. భారత జట్టును వీడిన వాషింగ్టన్ సుందర్!
యూఏఈ (UAE)వేదికగా జరుగుతున్న ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత్ (India) తన తొలి మ్యాచ్లో యూఏఈపై ఘన విజయం సాధించింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో జరగబోయే కీలక మ్యాచ్కు ...
అందరినీ అభినందిస్తున్నా: గంభీర్
ఇంగ్లండ్ (England) గడ్డపై జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ అనూహ్య మలుపులతో ఆసక్తికరంగా ముగిసింది. టీమిండియా చివరి టెస్టులో అద్భుతంగా రాణించి, సిరీస్ను 2–2తో సమం చేయడం గౌరవకరం. ఈ విజయం ...
టీమిండియా చరిత్రాత్మక విజయం.. ఇంగ్లండ్ చిత్తు
ఓవల్లో జరిగిన ఐదో టెస్ట్ (Fifth Test) మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) ఇంగ్లండ్ (England)ను 6 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఐదు ...















