Telugu news
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ రాళ్ల దాడి..
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్కు అనుకోని షాక్ తగిలింది. ఓయూ జేఏసీ (ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో అర్జున్ ఇంటిని ముట్టడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొందరు జేఏసీ ...
అల్లు అర్జున్పై కాంగ్రెస్ నేతల విమర్శలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై కాంగ్రెస్ నేతలు విమర్శల బాణాలు ఎక్కువపెట్టారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగం తరువాత అల్లు అర్జున్ ...
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజమేనా?
నేడు ఆకాశంలో సంభవించే ఓ మార్పును మిస్ అవ్వొద్దు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక రోజు అంటే దాంట్లో 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుందని మనకు తెలుసు కానీ, ...
అది తప్పుడు కేసే.. ఇప్పటం గ్రామస్థుల పిటీషన్ కొట్టేసిన సుప్రీం
తమ ఇళ్లను కూల్చారంటే గతంలో హల్చల్ చేసిన ఇప్పటం గ్రామస్థులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 14 మంది తమ ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం కూల్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ...
లాకప్లో కోడి.. ఏ తప్పు చేసిందో తెలుసా..?
సంక్రాంతి సీజన్లో కోడిపందాల ఆట ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...
అనంతలో దళారులపై తిరగబడ్డ కంది రైతులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో తూకాల్లో వ్యత్యాసం ఏర్పడడం ఇందుకు కారణం. చాబాలలో కంది రైతులు దళారులు, ...
ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మహిళలతో అశ్లీల నృత్యాలు
రేవ్ పార్టీ కల్చర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ నగరాల కల్చర్ నేడు ఏపీలోని మారుమూల పల్లెలకు వచ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జనసేన నేత ...















