Telugu news
అదంతా తప్పుడు ప్రచారం.. – కొడాలి నాని క్లారిటీ
తనపై వస్తున్న తప్పుడు వార్తలను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్గా లీడర్గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...
కేసీఆర్ కుటుంబంలో విషాదం
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ...
ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు రక్తపాతం దాకా వెళ్లాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న, ...
కడపలో దారుణం.. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిన్నారులకు, మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా కడపలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప రవాణాశాఖలో ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ పార్ధివాలా, ...
విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్ దంపతులు
భారత క్రికెట్ చరిత్రలో దూకుడైన ఓపెనర్గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తన వివాహ బంధానికి స్వస్తి చెప్పనున్నట్లు పలు వార్తలు వెలువడుతున్నాయి. హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, సెహ్వాగ్ తన భార్య ...
కర్నూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పత్తిమిల్లు దగ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం
గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...















రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ...