Telugu news
రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ...
ఏపీ మాజీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ...
‘సూపర్ సిక్స్’కు ఆఖరి రాగం పాడేసినట్లేనా..?
సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్ను రిచ్గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ...
మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం.. విద్యార్థులపై దాడి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక ...
మీర్పేట్ హత్యకు.. ‘సూక్ష్మదర్శిని’ సినిమానే స్ఫూర్తి!
హైదరాబాద్ (Hyderabad) మీర్పేట్ ప్రాంతంలో భార్యను చంపి, ముక్కలు చేసి, ఉడికించిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భర్త గురుమూర్తి (Gurumurthy) భార్య వెంకట మాధవి (Venkata Madhavi) హత్యని అతికిరాతకంగా ...
దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా.. కొత్త నాయకత్వానికి మార్గం
ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కేటీఎం సీఈఓ స్టీఫన్ పియరర్ రాజీనామా చేశారు. ఆయన 30 సంవత్సరాలపాటు సంస్థకు సేవలందించి, దానిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రాజీనామా అనంతరం ...
ఏపీలో వరుస హత్యలు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్, నేడు వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హత్య నుంచి తేరుకోకముందే ఇవాళ శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ...
వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిల్లా వరంగల్లోని మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇనుప స్తంభాలను ...
‘పద్మ’ అవార్డులు అందకునే తెలుగువారు వీరే..
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక ...
బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ లగ్జరీ రైడ్.. కారు ఖరీదు ఎంతంటే..
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇటీవల ఓ అద్భుతమైన లగ్జరీ కారులో దర్శనమిచ్చారు. ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. షారుఖ్ వినియోగిస్తున్న ఈ లగ్జరీ కారు ...















తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్