Telangana News
‘ఏ క్షణమైనా పేల్చేస్తాం’.. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
ఇండియా-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో హైదరాబాద్ (Hyderabad)లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి (International Airport) బాంబు (Bomb) బెదిరింపులు (Threats) కలకలం సృష్టించాయి. శంషాబాద్ రాజీవ్ గాంధీ (Shamshabad Rajiv ...
ఇంకోసారి దూషిస్తే.. నాలుక చీరేస్తాం – కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ...
సంచలనం.. మైనర్ బాలుడిపై యువతి లైంగికదాడి
హైదరాబాద్ (Hyderabad) లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక 28 ఏళ్ల యువతి (Young Woman), 16 ఏళ్ల మైనర్ బాలుడి (Minor Boy)పై పలుమార్లు లైంగిక దాడికి (Sexual Assault) ...
మూడు జేబుల్లో 30 బిస్కెట్లు.. ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడు
హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad International Airport) భారీగా బంగారం (Gold) పట్టుబడింది. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద 3.5 కిలోల బంగారాన్ని ...
BRS Party Gears Up for a Grand Show at Silver Jubilee Celebrations
The Bharat RashtraSamithi (BRS) is all set to mark a major milestone — its grand Silver Jubilee celebrations — with a massive public meeting ...
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం.. లక్షల్లో గులాబీ దళం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభ ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు సర్వసిద్ధమైంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ సభలో పాల్గొననున్నారు. సుమారు నెల ...
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కు బ్రేక్
SLBC టన్నెల్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం గత 63 రోజులుగా నిరంతరాయంగా కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగతా ...
రాజకీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ...
Massive Encounter at Tri-State Border: 38 Maoists Killed in Ongoing Anti-Naxal Operation
A major encounter broke out between central paramilitary forces and Maoists at Karregutta, a dense forest region near the border of Telangana, Chhattisgarh, and ...
కర్రెగుట్టలలో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు హతం
తెలంగాణ (Telangana) – ఛత్తీస్గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని కర్రెగుట్టల (Karreguttalu) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (Security Forces) విస్తృత స్థాయిలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా ...















