Telangana News
అమీన్పూర్లో చిన్నారుల మృతి.. కేసులోకి ‘హెరిటేజ్ పెరుగు’
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ (Ameenpur) లో ముగ్గురు చిన్నారుల మరణం (Death) స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన చిన్నారుల తల్లి రజిత (Rajitha) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణలో ...
Hyderabad MMTS Train Assault: Woman Jumps to Escape, Suspect Arrested.
In a shocking incident, a woman traveling on an MMTS train on 22nd March from Secunderabad to Medchal jumped out of the moving train ...
ఎంఎంటీఎస్లో లైంగిక దాడి యత్నం.. నిందితుడు గుర్తింపు
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి ...
రన్నింగ్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాల ...
బెట్టింగ్ యాప్ కేసు : బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై ఫిర్యాదు
తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు స్టార్ హీరోలపై కూడా ఫిర్యాదులు నమోదవ్వడం ...
హైదరాబాద్లో సైకో వీరంగం.. చిన్నారి మృతి
మేడ్చల్ జిల్లాలో ఒక భయంకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సైకోలా మారి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్కు ...
‘నా కుటుంబం నుంచే నలుగురు’.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ...
‘అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో’ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. “అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో” అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ, ప్రభుత్వం రూ. 1.58 ...
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారనే ...















