Telangana News
చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...
హైడ్రా విధుల్లో డీఆర్ఎఫ్ కీలకం – రంగనాథ్
హైదరాబాద్లో హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్ఎఫ్ (DRF) బృందాల పాత్ర మరింత కీలకం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను తీర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ...
రూల్స్ బ్రేక్ చేస్తే బ్లాక్లిస్టే.. మంత్రి సీతక్క హెచ్చరిక
అంగన్వాడీలకు సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. సరుకులను ఎప్పటికప్పుడు తప్పనిసరిగా ...
శివాజీ జయంతి ఉత్సవాల్లో విషాదం.. 13 మందికి షాక్, యువకుడు మృతి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు విషాదకరంగా మారాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 13 మంది ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ...
కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ అయిపోయింది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ ...
అర్చకుడు రంగరాజన్పై దాడి దుర్మార్గం.. – కేటీఆర్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి ...
బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్ ప్రాంతంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ...
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...
ఎల్బీనగర్లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్కు చెందిన వారుగా గుర్తించారు. ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకపోవడమే కాకుండా, ఎవరికీ మద్దతు ...















