Telangana Government
GHMC పరిధి విస్తరణకు గవర్నర్ ఆమోదం.. 27 మున్సిపాలిటీల విలీనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) (GHMC) పరిధిని విస్తరించేందుకు ఉద్దేశించిన కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’ (Municipalities Merger Ordinance)కు గవర్నర్ (Governor) ఆమోదం తెలిపారు. దీంతో, త్వరలోనే గెజిట్ విడుదల ...
చేవెళ్ల రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: వైఎస్ జగన్
తెలంగాణ (Telangana)లోని చేవెళ్ల (Chevella)దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో పలువురు మృత్యువాత పడడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S.Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ ...
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నాయకురాలు కవిత (Kavitha), మక్తపల్లి (Maktapalli) గ్రామంలోని ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా (Montha) ...
రాహుల్ గాంధీ పై హరీశ్రావు ఫైర్
బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ ‘సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ ...
బీసీ రిజర్వేషన్.. తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ షాక్
బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) హైకోర్టు (High Court) ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ...
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Institutions Elections) బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల జీవో అమలు, ఎన్నికల నోటిఫికేషన్పై ...
గ్రూప్-1 ఉద్యోగాలు రద్దు చేసి.. రీ-ఎగ్జామ్ పెట్టాలి – కవిత
గ్రూప్-1 నియామకాల విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాల వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ లోపాలను తాను మండలిలో కూడా ఎత్తి చూపినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ...
తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘హైకోర్టులో ఉన్నప్పుడు ...
కేవలం రూ.5కే బ్రేక్ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం
హైదరాబాద్ (Hyderabad)లోని పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేవలం రూ. 5కే అల్పాహారం, రూ. 5కే మధ్యాహ్న ...
ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్
హైదరాబాద్ (Hyderabad)లోని మల్లెపల్లి (Mallepalli) ఐటీఐ (ITI)లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను సీఎం(CM)రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్పురాష్ట్రంలోని ...
















జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్