Tamil Nadu
5 రాష్ట్రాల ఎన్నికల హీట్ పీక్స్కు.. ప్రచారం ముగింపు దశలో పార్టీలు!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగుతున్నాయి. ఈ నెల 9న కేరళ (Kerala), పుదుచ్చేరి (Puducherry), అస్సాంలో (Assam) ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. తదుపరి ఎన్నికలు ...
మదురై కోర్టు సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష
లాకప్ డేత్ కేసులో (Lockup Death Case) మదురై కోర్టు (Madurai Court) సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో తూత్తుకుడి జిల్లాలోని సాతన్కుళం వద్ద, పి. జయరాజ్ (P. Jayaraj) అతని కుమారుడు ...
కరూర్ తొక్కిసలాటపై దళపతి విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ (Karur)లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషాద ఘట్టంగా నిలిచింది. గత నెల 27న దళపతి విజయ్ (Thalapathy Vijay) నిర్వహించిన ర్యాలీ ...
టీవీకే సభలో తొక్కిసలాట.. ఎవరు అబద్ధం చెబుతున్నారు?
తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు దళపతి విజయ్(Vijay) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తొక్కిసలాటకు ...
టీవీకే ర్యాలీలో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట ...
కరుణానిధి విగ్రహంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ ...
రైతుల చెంపదెబ్బ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందన
బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై తమిళనాడు (Tamil Nadu) కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్. అళగిరి (K.S.Alagiri) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా ...
రైల్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ట్యాంకర్లు
తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. అగ్ని ప్రమాదంలో మంటలు ఆకాశం ఎత్తున ఎగసిపడగా, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసి భయానక వాతావరణాన్ని సృష్టించింది. చెన్నై ...
ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు, ముగ్గురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని కడలూరు (Cuddalore) జిల్లాలోని చెమ్మంగుప్పం (Chemmanguppam) రైల్వే క్రాసింగ్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. రైలు స్కూల్ బస్సు (School ...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్సిగ్నల్!
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ (Central Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని క్రీడా రంగాన్ని (Sports Sector) బలోపేతం చేయడంపై ...















