Tamil Nadu
కరుణానిధి విగ్రహంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ ...
రైతుల చెంపదెబ్బ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందన
బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై తమిళనాడు (Tamil Nadu) కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్. అళగిరి (K.S.Alagiri) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా ...
రైల్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ట్యాంకర్లు
తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. అగ్ని ప్రమాదంలో మంటలు ఆకాశం ఎత్తున ఎగసిపడగా, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసి భయానక వాతావరణాన్ని సృష్టించింది. చెన్నై ...
ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు, ముగ్గురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని కడలూరు (Cuddalore) జిల్లాలోని చెమ్మంగుప్పం (Chemmanguppam) రైల్వే క్రాసింగ్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. రైలు స్కూల్ బస్సు (School ...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్సిగ్నల్!
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ (Central Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని క్రీడా రంగాన్ని (Sports Sector) బలోపేతం చేయడంపై ...
‘డీలిమిటేషన్పై అఖిలపక్షం 7 కీలక తీర్మానాలు’
చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...
పవన్ వ్యాఖ్యలకు విజయ్ ఫ్యాన్స్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళగ వెట్రీ కజగం పార్టీ వ్యవస్థాపకుడు, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ ...
తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు
తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. ...
















బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?