PM Modi

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నివాసానికి వెళ్లారు. భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ...

ప్ర‌ధాని మోడీని క‌లిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్ర‌ధాని మోడీని క‌లిసిన అక్కినేని ఫ్యామిలీ

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసింది. ఈ సమావేశం ...

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ...

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...

కిష‌న్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబ‌రాలు, హాజ‌రైన ప్ర‌ముఖులు

కిష‌న్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబ‌రాలు, హాజ‌రైన ప్ర‌ముఖులు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వ‌హించిన సంక్రాంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని కిష‌న్‌రెడ్డి నివాసంలో ఘ‌నంగా జ‌రిగిన సంక్రాంతి సంబ‌రాల‌కు సినీ నటుడు ...

కిషన్ రెడ్డి ఇంటికి మోడీ.. ఎందుకంటే..?

కిషన్ రెడ్డి ఇంటికి మోడీ.. ఎందుకంటే..?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ప్రతీ ఏటా ఘనంగా జరుగుతాయి. ఈసారి ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. సాయంత్రం 5 ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...

భారత్‌కు స్పేస్ స్టేష‌న్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు స్పేస్ స్టేష‌న్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

భారత స్పేస్ స్టేష‌న్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ...

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. - వైసీపీ ట్వీట్‌

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. – వైసీపీ ట్వీట్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసే ప్రాజెక్టుల‌న్నీ త‌మ హ‌యాంలో సాధించిన‌వేన‌ని, ఆ ప్రాజెక్టుల‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వం త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్వీట్ ...

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...