PM Modi

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ...

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...

కిష‌న్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబ‌రాలు, హాజ‌రైన ప్ర‌ముఖులు

కిష‌న్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబ‌రాలు, హాజ‌రైన ప్ర‌ముఖులు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వ‌హించిన సంక్రాంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని కిష‌న్‌రెడ్డి నివాసంలో ఘ‌నంగా జ‌రిగిన సంక్రాంతి సంబ‌రాల‌కు సినీ నటుడు ...

కిషన్ రెడ్డి ఇంటికి మోడీ.. ఎందుకంటే..?

కిషన్ రెడ్డి ఇంటికి మోడీ.. ఎందుకంటే..?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ప్రతీ ఏటా ఘనంగా జరుగుతాయి. ఈసారి ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. సాయంత్రం 5 ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...

భారత్‌కు స్పేస్ స్టేష‌న్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు స్పేస్ స్టేష‌న్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

భారత స్పేస్ స్టేష‌న్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ...

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. - వైసీపీ ట్వీట్‌

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. – వైసీపీ ట్వీట్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసే ప్రాజెక్టుల‌న్నీ త‌మ హ‌యాంలో సాధించిన‌వేన‌ని, ఆ ప్రాజెక్టుల‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వం త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్వీట్ ...

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...

స్టీల్ ప్లాంట్‌కు గ‌నులు కేటాయించి చిత్త‌శుద్ధి నిరూపించుకోండి..

స్టీల్ ప్లాంట్‌కు గ‌నులు కేటాయించి చిత్త‌శుద్ధి నిరూపించుకోండి..

ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ పోరాట క‌మిటీ చైర్మ‌న్ సీహెచ్ న‌ర‌సింగ‌రావు ప‌లు డిమాండ్ల‌ను లేవ‌నెత్తారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ ...

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ...