ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళ్లనున్నారు. విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News Wire
-
01
Census 2027
జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
-
02
బీసీసీఐలో కీలక మార్పులు?..
వీవీఎస్ లక్ష్మణ్కు కొత్త బాధ్యతలు! ‘క్రికెట్ డైరెక్టర్’గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
-
03
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్కు ఆధిపత్యం
ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ చేసిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్గా తంజీద్ హసన్ రికార్డు సృష్టించాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పట్టు సాధించింది.
-
04
ఏపీలో ఉద్యోగుల ఆందోళనకు రంగం సిద్ధం.
16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ. ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణపై ఉద్యోగ సంఘాలు చర్చలు.
-
05
తెలంగాణ నీటి హక్కులపై హరీశ్రావు ఫైర్
ఏపీ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఆగస్టు 18 GRMB సమావేశానికి ముందు చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధం.
-
06
మైనింగ్ పన్నులపై రాష్ట్రాల అధికారాలకు కేంద్రం చెక్
ఖనిజ హక్కులు, ఖనిజ భూములపై కొత్త పన్నులు, సెస్సులు విధించడంపై ఖనిజాలపై కొత్త పన్నులకు కేంద్ర అనుమతి తప్పనిసరి.
-
07
ఇరాన్పై అమెరికా నౌకా దిగ్బంధం హెచ్చరిక
దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం. ముడిచమురు ధరల పెరుగుదలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
-
08
‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల
రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల. శివ నిర్వాణ దర్శకత్వం లో ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది.
-
09
‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై భారీ హైప్
సూర్య నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు.
-
10
హాకీ వరల్డ్ కప్కు భారత్ సిద్ధం
ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే 2026 హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి.







