Mudragada Padmanabham

రగులుతున్న వివాదం.. బోండా ఉమ వర్సెస్ టీడీపీ!

ముదురుతున్న వివాదం.. బోండా ఉమ వర్సెస్ టీడీపీ!

కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంతాప సభలో *(Condolence Meeting) టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) బోండా ఉమా (Bonda Uma) పాల్గొనడం మొదలైన రాజకీయ చర్చ ఇప్పుడు ...

అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!

అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!

రెండు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు స‌న్నిహితంగా ఉండ‌కూడ‌దా..? ఎప్పుడూ ఎడ‌మొహం, పెడ‌మొహంగానే ఉండాలా..? ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైతే క‌నీసం క‌ర‌చాల‌నం చేసుకొని కూడా ప‌ల‌క‌రించుకోవ‌ద్దా..? తాజాగా టీడీపీ(TDP) శ్రేణుల‌కు చంద్ర‌బాబు(Nara Chandrababu Naidu) ...

నా సోద‌రిది 'మ‌హా పాపం'.. ముద్రగడ గిరిబాబు ఆగ్రహం

నా సోద‌రిది ‘మ‌హా పాపం’.. ముద్రగడ గిరిబాబు ఆగ్రహం

ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరణం కుటుంబానికి తీరని లోటని ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు (Mudragada Giribabu) అన్నారు. తమ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముద్రగడను ...

'కాపుల్లో అలజడి మొదలైంది.. పట్టించుకోకపోతే నష్టమే..'

‘కాపుల్లో అలజడి మొదలైంది.. పట్టించుకోకపోతే నష్టమే..’

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంతాప సభ (Condolence Meeting) వేదికగా టీడీపీ(TDP) నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (Uma Maheswara Rao) కీలక ...

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

కాపు ఉద్య‌మ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం జ‌న‌సేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడకు గవర్నర్ ...

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశపూర్వకంగా తోసివేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై కేసు ...

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (Video)

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని ...

చంద్ర‌బాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ముద్రగడ కుటుంబం..

చంద్ర‌బాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ముద్రగడ కుటుంబం..

మాజీ మంత్రి, కాపు ఉద్య‌మ నేత‌ ముద్రగడ పద్మనాభం కుటుంబం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు షాక్ ఇచ్చింది. ముద్ర‌గ‌డ మరణానంతరం ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ...

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్ర‌గ‌డ‌ అనుచరులు

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్ర‌గ‌డ‌ అనుచరులు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలో నిన్న సాయంత్రం క‌న్నుమూశారు. హైద‌రాబాద్ నుంచి కిర్లంపూడికి ...

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...