Illegal Mining

ఈడీ గుమ్మం తాకిన టీడీపీ ఎంపీ రూ.350 కోట్ల మ‌ట్టి స్కామ్‌!

ఈడీ గుమ్మం తాకిన టీడీపీ ఎంపీ రూ.350 కోట్ల మ‌ట్టి స్కామ్‌!

విజయవాడ (Vijayawada) లోక్‌సభ స‌భ్యుడి (Lok Sabha MP) తీరు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనానికి కేంద్రబిందువైంది. సిట్టింగ్ టీడీపీ ఎంపీ(TDP MP) కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) చుట్టూ అవినీతి ...

త‌మిళ‌నాడుకు ఏపీ మ‌ట్టి.. యథేచ్ఛగా గ్రావెల్ దందా

త‌మిళ‌నాడుకు ఏపీ మ‌ట్టి.. యథేచ్ఛగా గ్రావెల్ దందా

ధ‌న దాహం కోసం నేల‌మ్మ‌ను, ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌రమైన ప్ర‌కృతిని మింగేస్తున్నారు కొంద‌రు అక్ర‌మార్కులు. చిత్తూరు (Chittoor) జిల్లా జీడి నెల్లూరు (J.D.Nellore) నియోజకవర్గంలో గ్రావెల్ దందా (Gravel Mafia) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ...

చట్టానికి అతీతులుగా రాజకీయ నాయకులు?

ఉప ముఖ్యమంత్రి vs ఐపీఎస్ అధికారి

ఇసుక‌ అక్ర‌మాల‌పై చ‌ర్యలు తీసుకుంటున్న ఐపీఎస్ అధికారి (IPS Officer), మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ...

జనసేన ఎమ్మెల్యే అనుచరుల అక్రమ మట్టి తవ్వకాలు బట్టబయలు

జనసేన ఎమ్మెల్యే అనుచరుల మట్టి తవ్వకాలు బట్టబయలు

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి, అక్కడి నుండి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు ...

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

దక్షిణాఫ్రికాలోని స్టీల్ ఫాంటైన్ ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో చోటు చేసుకున్న ఘటన భయానక విషాదానికి కారణమైంది. ఈ గనిలో అక్రమ మైనింగ్ చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ...