Former Minister
చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ముద్రగడ కుటుంబం..
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు షాక్ ఇచ్చింది. ముద్రగడ మరణానంతరం ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ...
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ...
ముద్రగడ కుటుంబం విజ్ఞప్తి.. జగన్ పర్యటన రద్దు (Video)
వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) రేపటి హైదరాబాద్ (Hyderabad) పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న కాపు ఉద్యమ నాయకుడు, ...
తాడిపత్రిలో రేపు నిరాహార దీక్ష చేయబోతున్నా.. – జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి (Tadipatri)లో తన ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన ప్రకటన చేశారు. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉందని, తాను ...
రెండేళ్ల రేవంత్ పాలనపై మాజీ మంత్రి హరీష్ ఫైర్
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రెండేళ్లలో పారదర్శకత లేకుండా ...
కాంగ్రెస్లో విషాదం.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అలియాస్ దామన్న (73) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్లోని ...
కురసాల కన్నబాబుకు పితృవియోగం
వైసీపీ సీనియర్ నేత (YSRCP Senior Leader), మాజీ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu)కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి (Father) కురసాల (Kurasala) సత్యనారాయణ (Satyanarayana) అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస ...
హైకోర్టులో పేర్ని నానికి ఊరట..
ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ధర్మాసనంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో తనను ఏ6గా చేర్చడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్ ...















