Election News

ఓట్ల తొల‌గింపుపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

ఓట్ల తొల‌గింపుపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ (SIR) లేదా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై (Voters Special Comprehensive Revision Process) ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కేంద్ర ఆర్థిక మంత్రి ...

తమిళనాడు సహా ఐదు ప్రాంతాలకు ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

ఎన్నికల నగారా.. తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల

దేశంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభమైంది. తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం (Assam) రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry) అసెంబ్లీ ఎన్నికల ...

జనసేన జెండాలు చూపిస్తే మనకే మైనస్..

జనసేన జెండాలు చూపిస్తే మనకే మైనస్..

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రచారం రద్దు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, పవన్‌ ...

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగింపు దశలోకి

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగింపు దశలోకి

తెలంగాణలో (Telangana) గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) పోరు నేటితో ముగియనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తవగా, నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 ...

ప్రధాని తల్లిని దూషించడం హిందుస్థాన్ ప్రజలు సహించరు: అమిత్ షా

ప్రధాని తల్లిని దూషించడం హిందుస్థాన్ ప్రజలు సహించరు: అమిత్ షా

బీహార్‌ (Bihar)లో జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Adhikar Yatra) సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi), ఆయన తల్లి హీరాబెన్‌ (Heeraben)పై చేసిన ...

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...